News

News

సరిహద్దుల్లో అశువులు బాసిన మరో భారత వీర జవాను

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పాక్‌ కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో...
NewsProgramms

స్పూర్తి దాయకంగా రాణి ఝాన్సీ జయంతి వేడుకలు.

కర్నూలు జిల్లా,నంద్యాల సంఘమిత్ర ఆవాసము నందు భరతమాత ముద్దుబిడ్డ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన, లాలంకరణ తర్వాత విద్యార్థుల ప్రార్థనతో సభ ప్రారంభమైంది. స్థానిక సంఘమిత్ర  ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఘటన కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యురాలు మరియు యోగా శిక్షకురాలు...
News

ఉగ్రవాద స్థావరాలపై గురి చూసి దెబ్బ కొడుతున్న భారత సైన్యం

చలికాలం తీవ్రం కాకముందే భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ సైన్యం చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తూ, పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. దిల్లీలోని...
News

పాక్ కు షాకిచ్చిన ఫ్రాన్స్

ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్ ‌కు అంతర్జాతీయ సమాజంలో ఛీత్కారాలు తప్పడం లేదు. తాజాగా ఆ దేశానికి ఫ్రాన్స్‌ దిమ్మదిరిగే షాకిచ్చింది! వారి మిరేజ్‌ యుద్ధ విమానాలను ఉన్నతీకరించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో కీలక...
News

భారీ ఉగ్ర కుట్ర భగ్నం : ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు...
News

బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ, పి. ఎఫ్. ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి.పి.ఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్‌.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి...
News

సిపిఎం ప్రభుత్వ వేధింపులు భరించలేకనే ఇస్లాం మతం పుచ్చుకుంటున్నా : కేరళలో ఓ ఎస్సీ మహిళ ఆవేదన

కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్ కి చెందిన చిత్రలేఖ అనే ఎస్సీ మహిళ ఆటో డ్రైవర్ రాష్ట్రంలోని అధికార సీపీఎం చేతిలో కులవివక్ష...
News

బికినీ భామ ఫొటోకు పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి లైక్ – ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు

పోప్‌ ఫ్రాన్సిస్ చిక్కుల్లో పడ్డారు. ఎలా జరిగిందో తెలీదు కానీ, ఇన్‌స్టాగ్రామ్‌ లోని ఓ బికినీ భామ ఫొటోకు పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి 'లైక్' వెళ్ళింది. ఇప్పుడు ఇది కాస్తా పోప్ ఫ్రాన్సిస్ కు పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది. అసలేం జరిగిందంటే.. మోడల్‌ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో...
News

పాక్ తో సహా పన్నెండు దేశాల పర్యాటకులకు నో చెప్పిన UAE

పాకిస్థాన్ ‌తో సహా మొత్తం పన్నెండు దేశాల పర్యాటకులపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆంక్షలు విధించింది. ఆయా దేశాలకు సంబంధించి కొత్త వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం వర్తిస్తుందని యూఏఈ విదేశీ...
1 2,052 2,053 2,054 2,055 2,056 2,288
Page 2054 of 2288