News

News

అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్

దీపావళి సందర్భంగా అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్ జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించినా...... పెద్ద ఎత్తున 5 లక్షల దీపాలను వెలిగించి ఘనంగా నిర్వహించారు. యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా...
News

పాక్ కాల్పుల్లో నలుగురు జవాన్లు, ముగ్గురు పౌరులు మృతి

పాక్‌ మరోసారి హద్దులు దాటింది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దుల్లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ముగ్గురు పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఓ మహిళ కూడా ఉంది....
News

భారత్ లో ప్రపంచస్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న WHO

సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది. 'ధన్వంతరి జయంతి'ని పురస్కరించుకుని జరిగే ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు జయపుర(రాజస్థాన్‌), జమనగర్‌(గుజరాత్‌)లలో రెండు ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థలను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
News

అందుబాటులోకి రానున్న టాటా వారి కొవిడ్‌-19 టెస్టింగ్ కిట్లు

పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కొవిడ్‌-19 పరీక్షా కిట్లను భారత్ ‌కు చెందిన పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు విడుదల చేసింది. తమ కరోనా నిర్ధారణ కిట్లు దేశవ్యాప్తంగా డిసెంబర్‌ నుంచి అందుబాటులోకి వస్తాయని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి గిరీశ్‌ కృష్ణమూర్తి...
News

దేశ రక్షణలో అశువులు బాసిన మరో తెలుగు తేజం

జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద మన దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నిస్తూ ఉండిన ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన నలుగురు భారత అమరవీరులలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి...
News

మాచిల్ అమర వీరుల్లో తెలుగువాడు

జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారు వద్ద చొరబాటుదార్లకు, భద్రత బలగాలకు మధ్య నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణ జవాన్ ఒకరు ఉన్నారు.‌ నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన‌పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌ వీరమరణం పొందారు....
News

నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో లేబొరటరీ హాల్ ప్రారంభం

సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్  కాలేజీ  భవనము లో లేబొరటరీ హాల్ నిర్మాణానికి శ్రీ సిద్ధవరపు మధుసూదన్ రెడ్డి గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు దశరథరామిరెడ్డి  మరియు కామాక్షమ్మ గార్ల...
News

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు : ముగ్గురు ముష్కరులు హతం : నలుగురు జవాన్లు వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఈ ఘటనలో నలుగురు జవానులు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ...
News

అద్వానీజీ ఒక సజీవ ప్రేరణ – ప్రధాని మోడీ

భాజపా కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, భాజపా శ్రేణులకు అడ్వాణీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న ఆయన.. సంపూర్ణ...
1 2,055 2,056 2,057 2,058 2,059 2,288
Page 2057 of 2288