News

News

భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ అస్తమయం

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ స్వర్గస్తులయ్యారు. నిరుపేద చెంచు బాలబాలికలకు ఉచిత వసతి, భోజనం, విద్య అందించే సదాశయంతో స్వర్గీయ మల్లిఖార్జునరావు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఆ హాస్టల్ ను ప్రారంభించారు....
News

జాతీయవాద రచనా పోటీలకు ఆహ్వానము

తాను స్వయంగా అనేక గ్రంథాలను చదవడమే కాకుండా ఏన్నో అమూల్యమైన గ్రంథాలను సేకరించి "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు స్వర్గీయ శ్రీరామశాయి. "సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్" ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఔత్సాహిక, వర్ధమాన జాతీయవాద...
News

రామతీర్థంలో లభ్యమైన శ్రీరాముడి విగ్రహ శకలం

విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యమైంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీనిపై భక్తులు ఆలయ పరిసరాల్లో గాలింపు...
News

రామ మందిర నిర్మాణం జరుగుతున్న వేళ శ్రీరాముని విగ్రహ ధ్వంసమా? – పవన్ కళ్యాణ్ ఆవేదన

శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే...
News

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్

గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది...
News

మధుర ( U.P) లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం కేశవ్ భవన్ పై దాడి

మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని మధుర, సరస్వతి కుంజ్ లోగల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయం కేశవ్ భవన్ పై కొందరు ముస్లిములు కర్రలతో దాడి చేసి అక్కడి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో సంఘ్ కార్యకర్త...
News

కేరళలో ‘కేసరి మీడియా స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ను ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కేరళలోని కాలికట్‌లో కేసరి వీక్లీ యొక్క కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ప్రధాన కార్యాలయంలో కేసరి మీడియా అధ్యయనాలు మరియు పరిశోధనా కేంద్రం మరియు డిజిటల్ లైబ్రరీ...
News

పురాతన రామాలయంలోని విగ్రహం ధ్వంసం – కలత చెందిన భక్తులు – హిందూ సంఘాల ఆగ్రహం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...
News

హిందూ మ‌హిళ‌లే లక్ష్యంగా అమెజాన్ అశ్లీల గ్రంథాలు – అమెజాన్ కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు

హిందూ మ‌హిళ‌ల‌ను అత్యంత అసభ్యంగా చిత్రీకరిస్తూ అస్లీల సాహిత్యాన్ని వ్యాప్తి చేస్తున్న అమెజాన్ సంస్థ పట్ల జాతీయ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శ‌ర్మ అమెజాన్ సంస్థ భారతదేశ ప్ర‌తినిధి...
1 2,041 2,042 2,043 2,044 2,045 2,288
Page 2043 of 2288