భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ అస్తమయం
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ స్వర్గస్తులయ్యారు. నిరుపేద చెంచు బాలబాలికలకు ఉచిత వసతి, భోజనం, విద్య అందించే సదాశయంతో స్వర్గీయ మల్లిఖార్జునరావు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఆ హాస్టల్ ను ప్రారంభించారు....








