లష్కరే తాయిబాతో చేతులు కలిపిన సైన్యాధికారులు పేదలు, అనాథలే ‘జిహాద్’ కోసం బలి శిక్షణలో రూ. 20 వేల అందజేత ఇమ్రాన్ సర్కార్ అరాచకాలను వెల్లడించిన ఉగ్రవాది బాబర్ న్యూఢిల్లీ: భారత సైన్యం ఈ నెల 26న ‘అలీ బాబర్ పాత్ర’గా...
ఉత్తరాఖండ్: టెహ్రీ ఆనకట్ట సమీపంలో నిర్మించిన అక్రమ మసీదును ఎట్టకేలకు అధికారులు తొలగించారు. తెహ్రీ డ్యామ్కు సమీపంలో ఉన్న ఖండ్-ఖలా కోటి కాలనీలోని అక్రమ మసీదును గురువారం అధికారులు కూల్చివేశారు. ఇటీవల, మసీదు కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా వెలుగులోకి...
మత సంస్థల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు హైకోర్టు కీలక తీర్పు అమరావతి: దేవాలయాల్లో పొరుగు సేవల ఉద్యోగులను ఆప్కాస్ ద్వారా నియమించుకోవాలంటూ దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్ గతే డాది జులై 29న జారీ చేసిన మెమోను...
లండన్: 2021 కోసం జరిగే ప్రతిష్ఠాత్మక రాయల్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీల్లో సీనియర్ కేటగిరీలో ఢిల్లీకి చెందిన 11వ తరగతి విద్యార్థిని అదితి ఎస్ నాయర్ రన్నరప్గా ఎంపికయ్యారు. అమృత్సర్కు చెందిన మరో భారతీయ విద్యార్థి రైసా గులాటి జూనియర్ రన్నరప్గా...
న్యూఢిల్లీ: గులాబ్ తుపాను ఇప్పుడే వెళ్లిపోయిందని ఆనందిస్తున్న తరుణంలో.. మరో తుపాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుపాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తీర...
ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్ మూసివేత న్యూఢిల్లీ: పాశ్చాత్య వస్త్రధారణ మోజులో పడ్డ జనం తమ జీవితాలను ఇబ్బందులకు గురిచేసుకుంటూ, చివరకు గౌరవమైన భారతీయత వైపు మళ్ళుతున్నారు. ఈ వాస్తవం దేశంలోని కొన్ని రెస్టారెంట్లకు ఇంకా తెలియడం లేదు. గత వారం దక్షిణ...
లాహోర్: ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్లో నిరుద్యోగం అక్కడి యువతను కాటేస్తోంది. పాకిస్తాన్లో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కరోనా వ్యాప్తి సమయంలో దాదాపు రెండో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ముందే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా...
ప్రధాని పోషన్ అభియాన్గా పేరు మార్పు కేంద్రం కీలక నిర్ణయం న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే అమలవుతున్నర మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసింది....
బీజింగ్: చైనాకు ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా నుంచి బయటపడుతూ అన్ని రంగాలు తెరుచుకుంటున్న తరుణంలో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు...
న్యూఢిల్లీ: భారత సైన్యం శక్తి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా రూ. 13,165 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్వేర్ సేకరణ ప్రతిపాదనలకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 25 ఏల్హెచ్ మార్క్-3 హెలికాప్టర్లతో పాటు మిలిటరీ ప్లాట్ఫామ్స్,...