News

News

ఎంఐఎం నేత కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి మృతి

ఇటీవల ఆదిలాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్‌ జమీర్‌(52) మృతిచెందాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశాడు. ఈ నెల 18న ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్‌.. జమీర్‌పై కాల్పులు జరిపాడు....
NewsProgramms

ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రాంత సంఘచాలక్ గా శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి

నెల్లూరుకి చెందిన సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త శ్రీ నాగారెడ్డి హరి కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు) గా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ నియుక్తి కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక...
ArticlesNews

చరిత్రకారుడు కాదు చరిత్ర హీనుడు

చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ( 'మెజారిటీ వాదం అప్పుడూ ఇప్పుడూ' - డిసెంబర్ 19, ఆంధ్రజ్యోతి) నిండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై విద్వేషం మినహా విషయం లేదు. గాంధీ చివరి కార్యదర్శి ప్యారేలాల్ వ్రాసుకున్న ఆత్మకథ 'మహాత్మా...
News

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత...
News

10 మంది చైనీయులను అదుపులోకి తీసుకున్న అఫ్గాన్‌ దళాలు

ఓ చిన్న సైజు ఉగ్రవాద బృందాన్ని నిర్వహిస్తున్న 10 మంది చైనీయులను అఫ్గాన్‌ దళాలు కాబూల్‌లో అదుపులోకి తీసుకొన్నాయి. వీరందరికి ఉగ్ర సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయి. ఈ ఘటనతో చైనాకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ 10 మంది అఫ్గానిస్థాన్‌లో...
News

‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం

కేరళలోని శబరిమల ఆలయానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందని కేరళ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది....
News

బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని...
NewsProgramms

ఘనంగా సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ

హైదరాబాదులోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ (20-12-2020) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు, గౌరవ అతిధిగా ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, విశిష్ట...
News

పార్లమెంటు రద్దుతో మధ్యంతర ఎన్నికల దిశగా నేపాల్

నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి...
1 2,043 2,044 2,045 2,046 2,047 2,288
Page 2045 of 2288