News

News

వినియోగంలోకి రానున్న మంగళగిరిలోని చీకటి కోనేరు

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు. 1807-09 మధ్యకాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా చెబుతారు....
News

ఒక్క రోజులో కోటి టీకాలు

కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం న్యూఢిల్లీ: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పంపిణీని కేంద్రం విస్తృతం చేసింది. తాజాగా ఒక్కరోజే కోటి డోసుల పంపిణీని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ...
News

రష్యాతో కుదరనున్న కీలక ఒప్పందాలు

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యాలో కరోనా తీవ్రంగా ఉన్నా దిల్లీ రానుండటం విశేషం. ఆదివారం రాత్రే రష్యా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి దిల్లీ చేరుకోనున్నారు. ఇరు దేశాల రక్షణ,...
News

తప్పిన జవాద్ ముప్పు

విశాఖ‌ప‌ట్నం: జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా...
News

భద్రతా దళాల కాల్పులు.. 14 మంది పౌరుల మృతి?

మోన్‌: నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు. 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రజలు ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు. మోన్‌ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో...
News

భజన పోటీల విజేత ‘గోవింద పల్లె’

నంద్యాలలో ఘనంగా కార్తీకమాసం ఉత్సవాలు ఉత్తమ సేవకులు, డాక్టర్లకు ఘన సత్కారం నంద్యాల: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా నంద్యాల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శివకేశవులను స్మరించుకుంటూ ఘనంగా భజన పోటీలు జరిగాయి. సనాతన ధర్మం మార్గదర్శనం చేసిన షోడశోపచారాలలో చాలా...
News

అసొంలో నకిలీ కరెన్సీ, డ్రగ్ ముఠా గుట్టు రట్టు!

పలువురి అరెస్టు, పరారీలో నార్కో జిహాద్‌ నిందితులు గౌహతి: సెంట్రల్‌ అసొంలోని నాగావ్‌ పోలీసులు నకిలీ కరెన్సీ, బంగారం అక్రమ రవాణా, డ్రగ్స్‌ సరఫరా రాకెట్ల గుట్టు రట్టు చేశారు. పలువురు డ్రగ్స్‌ డీలర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. అడిషనల్‌ ఎస్పీ...
News

నన్ను కొట్టి, హత్య చేసేవారు…

కంగనా రనౌత్‌ ఆరోపణ కిరాత్‌పూర్‌ సాహిబ్‌: కిరాత్‌పూర్‌ సాహిబ్‌ పట్టణంలో నిరసన తెలుపుతున్న రైతులు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కారును ఆపి, చుట్టుముట్టారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ పరిస్థితులను ఇన్‌స్టాగ్రాంలో వివరించింది. స్వస్థలమైన హిమాచల్‌ ప్రదేశ్‌...
News

‘పబ్లిక్ నమాజ్‌’ ను వ్య‌తిరేకించిన హిందువుల అరెస్టు

గురుగ్రామ్‌: బ‌హిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లకు వ్యతిరేకంగా హిందువులు గురుగ్రామ్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉన్నారు. శుక్రవారం నమాజ్ చేయడానికి గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని పబ్లిక్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చారు. దీంతో స్థానిక నివాసితులు, వివిధ హిందూ సంస్థల...
ArticlesNews

క్వశ్చన్ చేశారు కనుమరుగైపోయారు….. ఇదీ కమ్యూనిస్టు చైనా తీరు…..

చైనా తన దేశీయులతోనూ ఉచ్ఛనీచాలు పాటించని డ్రాగన్ లాగే ప్రవర్తిస్తోంది. కమ్యూనిస్ట్ దేశమైనా కూడా తన దేశ పౌరులతోనే కర్కశంగా వ్యవహరిస్తోంది.. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఎంతటి ప్రముఖులనైనా మాయం చేస్తోంది....
1 2,043 2,044 2,045 2,046 2,047 2,496
Page 2045 of 2496