News

ArticlesNews

పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం.

పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో...
News

ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ప్రారంభం

దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనకపురి-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే...
News

24 ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్టు

అండర్ ‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్‌ మజీద్‌ కుట్టీని గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న అతడిని జంషెడ్ ‌పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. 1997లో గణతంత్ర దినోత్సవం రోజున...
News

దక్షిణ కొరియా పర్యటనలో భారత ఆర్మీ ఛీఫ్

భారత ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే మూడురోజుల పర్యటన నిమిత్తం  దక్షిణ కొరియాకు వెళ్ళారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణ కోసం ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియా భారత్ ‌కు కీలక...
News

బలోచ్ వేర్పాటువాదుల దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి

పాక్ లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్ ‌లో ఆ దేశ సైనికులపై వేర్పాటువాదులుగా అనుమానిస్తున్న కొందరు ఆదివారం విరుచుకుపడ్డారు. హర్నాయ్‌ వద్ద ఉన్న చెక్ పోస్ట్ ‌పై వీరు జరిపిన దాడిలో సుమారు ఏడుగురు పాక్‌ సైనికులు మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య...
News

భారత గగన్ యాన్‌ లో పర్యావరణ హిత (గ్రీన్) ప్రొపల్షన్ – ఇస్రో చైర్మన్

ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మానవ సహిత అంతరిక్షయాత్ర 'గగన్ యాన్‌'కు గ్రీన్‌ ప్రొపల్షన్ ‌ను వినియోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు. ఇప్పటికే గ్రీన్‌ ప్రొపల్షన్ ‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో దీనిని అనేక రాకెట్‌ ప్రయోగాల్లో ఉపయోగిస్తామని...
News

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు

మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ చ‌ట్టం – (1968) ర‌ద్ద‌వుతుంది. ఈ బిల్లు...
News

PFI బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు

కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్‌.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైన‌ట్టు ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.‌ఎ) కోర్టుకు తెలిపింది. ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, ఎలా పంపిణీ...
ArticlesNews

పగబట్టిన భారతి బిడ్డ – షహీద్ ఉద్ధం సింగ్

1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగాత్రులైనారు....
1 2,042 2,043 2,044 2,045 2,046 2,288
Page 2044 of 2288