News

News

విజయవాడ నడిబొడ్డున సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆలు కొన్ని ఉన్నా శ్రీ...
NewsProgramms

దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్...
News

ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీని అరెస్టు చేసిన పాక్

ముంబయి పేలుళ్ల సూత్రధారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జాకీ-ఉర్‌-రెహమాన్‌ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న కేసులో పాకిస్థాన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లాహోర్‌లోని సీడీటీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా...
News

జమ్మూ-కశ్మీర్ లో మరో ఉగ్ర ఘాతుకం

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్‌పాల్‌ నిశ్చల్‌(50) అనే నగల వ్యాపారి 50ఏళ్లుగా కశ్మీర్‌ లోనే నివాసముంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ మార్కెట్...
News

“కౌశల్ 2020 -21” క్విజ్ పోటీల ప్రకటన విడుదల

భారతీయ విజ్ఞాన మండలి (BVM) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ANDHRAPRADESH STATE COUNCIL OF SCIENCE AND TECHNOLOGY) (APCOST) సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 8,9 మరియు 10వ తరగతి విద్యార్థులలో ప్రతిభాన్వేషణలో భాగంగా క్విజ్...
News

ఆయుర్వేదమే మన ఆయువుపట్టు కానుందా?

కరోనా వైరస్ ‌ను ఎదుర్కొనే ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి హైదరాబాద్ లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)తో కేరళ కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల(ఏవీఎస్‌) ఒప్పందం చేసుకుంది. ఆర్య వైద్యశాల 118 సంవత్సరాల పురాతన స్వచ్ఛంద సంస్థ. ఆయుర్వేద...
News

హిందూ మహాసముద్రంలో నిఘా కోసం 10 డ్రోన్లను కొనుగోలు చేయనున్న భారత్

హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం భారత నావికాదళం క్రొత్తగా 10 స్వంత డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి నూతనంగా 10 స్వంత డ్రోన్లు రానున్నాయి. ఈ క్రొత్త డ్రోన్ల కొనుగోలుకు...
News

భారత్ 340, పాక్ 319

భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కారాగారాల్లో ఉన్న 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారుల జాబితాను ఆ దేశం శుక్రవారం భారత్ ‌కు అందించింది. ఇస్లామాబాద్ ‌లో ఉన్న భారత హైకమిషన్ ‌కు పాక్‌ 319 మంది భారతీయ...
1 2,039 2,040 2,041 2,042 2,043 2,288
Page 2041 of 2288