News

News

భారత్ కు నీరవ్ మోడీ అప్పగింత

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (‌PNB) కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. భారత్ ‌కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్‌ చేసిన ప్రయత్నాలన్నింటికీ బ్రిటన్ కోర్టు అడ్డుపుల్ల వేసింది. మనీలాండరింగ్‌...
News

అస్సాంలో వెయ్యి మందికి పైగా ఉగ్రవాదులు జన జీవన స్రవంతిలోకి……

అస్సాంను తిరుగుబాటు రహిత రాష్ట్రంగా చెయ్యడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా, వెయ్యికి పైగా సాయుధ ఉగ్రవాదులు శాంతి ప్రక్రియ ద్వారా జన జీవన స్రవంతిలో చేరారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 1000 మందికి...
News

కేరళలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త దారుణ హత్య

కేరళలోని అలప్పుజ జిల్లా చెర్తాలాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త నందు అని పిలవబడే నంద కృష్ణ22) ను పాపులర్ ఫ్రంట్(ఎఫ్ డీ ఐ), స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎడీపీఐ) కార్యకర్తలు కలిసి...
News

ఆ విగ్రహం భాగాలు ఎక్కడివి?

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొలువైనప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హిందూ దేవుళ్ళ విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి. దీనిపైన అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయపక్షాలు, హిందూ సంఘాలు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి,...
News

భారత సైనికులకు సోలార్‌ టెంట్లు

భారత్‌.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్ లోయలో భారత సైన్యం పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే...
ArticlesNews

స్వాతంత్ర్య వీర సింహం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం నేటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ఈయన నివాసం ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా, రాయలసీమ. ప్రజలు "కుందేలు" గా పిలిచే నేటి "కుందూ నది" లేదా "కుముద్వతీ" నదీ తీరంలో, నల్లని...
News

శ్రీనగర్ : పోలీసులపై దుండగుడి కాల్పులు : ఇద్దరు మృతి

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బఘాట్‌ ప్రాంతంలో పోలీసులపై ఓ ముష్కరుడు బహిరంగంగా అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దుస్తుల్లో తుపాకీని దాచుకొని వచ్చిన ఉగ్రవాది అతి సమీపం నుంచి వారిపై...
News

హిందూ సమాజ స్వరాజ్యభానుడు ఛత్రపతి శివాజీ.

నేడు ఛత్రపతి శివాజీ జన్మదినం. ఈ పుణ్య తిథిలో ఆ మహా వీరుణ్ణి స్మరించుకుందాం. ఒక చిన్న బాలుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని సిపాయిలు ఒక గ్రామాదికారిని పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఒక అనాథ వితంతువుపై అత్యాచారం చెయ్యడం....
ArticlesNews

శ్రీనగర్: మూడు దశాబ్దాలుగా మూసి ఉన్న ఆలయంలో పూజలు ప్రారంభం

ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న షితాల్ నాథ్ ఆలయం వ‌సంత‌ పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఫరూక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు...
ArticlesNews

రైతు ఉద్యమంలో ‘టూల్ కిట్’ ముమ్మాటికీ కుట్రే

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ ఆరంభమైన రైతు ఆందోళన వెనుక అంతర్జాతీయ కుట్ర దాగుందని తెలుస్తోంది. అందులో భాగమే విస్తృత ప్రచారంలోకి వచ్చిన ‘టూల్ కిట్’ వ్యవహారం. దేశాన్ని ఆస్థిరపరిచేందుకు అనేక విద్రోహశక్తులు పనిచేస్తున్నాయి. అందులో వేర్పాటు వాద, తీవ్రవాద,...
1 2,028 2,029 2,030 2,031 2,032 2,289
Page 2030 of 2289