News

News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌తో పాటు శాస్ర్తవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి...
News

ఇక ఇంటికెళ్లే జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం

జమ్మూ-కశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడుల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే సీఆర్పీఎఫ్‌ జవాన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటుచేసింది. ఎంఐ-17 హెలికాప్టర్‌ ద్వారా వారిని గమ్యస్థానానికి చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు...
News

నిర్మల భక్తికి నిదర్శనం సంత్ రవిదాసు

ఈ రోజు సంత్ రావిదాసు జన్మ తిథి. భక్తియుగంలో ప్రసిద్ధి చెందిన సంతులలో ప్రముఖుడు క్రీ.శ. 16వ శతాబ్దానికి చెందినవారు సంత్ రవిదాసు. వీరు చెప్పులు కుట్టి జీవించే చమార్ కులమునందు జన్మించారు. వీరు కాశీ పట్టణ వాస్తవ్యులు. వీరు ప్రముఖ...
News

జమ్మూ-కశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన

భారతీయ రైల్వే జమ్మూ-కశ్మీర్‌లో చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌ చీనాబ్‌ నదిపై నిర్మితమవుతోంది. మరి కొద్ది రోజుల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తికానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం...
News

పాక్ పై భారత్ పంజా విసిరి నేటికి రెండేళ్ళు

ఫిబ్రవరి 26, 2021 న, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, పాకిస్తాన్ పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి "బాలకోట్ వైమానిక దాడి". అది జరిగి నేటితో 2 సంవత్సరాలు పూర్తి అయింది. 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్...
News

తెలుగు కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి దేవులపల్లి

“మావి చిగురు తినగానే కోయిల పలికేనా?” అంటూ గడుసుగా ప్రశ్నించినా, “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అంటూ ప్రకృతిలో తానొకడై పరవశించిపోవాలని ఆకాంక్షించినా, “గోరింట పూచింది కొమ్మ లేకుండా” అంటూ ప్రతి తెలుగింటా గోరింట పూయించినా, “ఆరనీకు మా యీ దీపం”...
News

ప్రపంచానికి దారి చూపేది భారతదేశమే – పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్

“ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజం. అలాగే ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశం’”అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. కాలకూట విషాన్ని కూడా గరళంలో ఉంచుకుని శివుడు ప్రపంచాలను కాపాడాడని, అదేవిధంగా ప్రపంచంలో...
News

కేరళ : బీజేపీ కార్యాలయంగా మారిన సీపీఎం కార్యాలయం

తిరువనంతపురంలోని కోవళంలో సిపిఎం కార్యాలయం బిజెపి కార్యాలయంగా మారింది. విజింజంలో సిపిఎంకు చెందిన రెండు సిపిఎం శాఖా కమిటీలు నిన్న బిజెపిలో చేరాయి. దీనితో అక్కడ సిపిఎం ఖాళీ అయ్యింది. బీజేపీ లో చేరిన కార్యకర్తలు సిపిఎం కార్యాలయాన్ని కాస్తా బిజెపి...
News

60 వేల నాణేలతో రామమందిరం నమూనా

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరులో ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా...
News

భాజపాలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్

మెట్రోమ్యాన్ గా పేరుగాంచిన E. శ్రీధరన్‌ భాజపాలో చేరారు. ఇటీవల తాను కాషాయ దళంలో చేరనున్నట్టు ప్రకటించిన ఆయన గురువారం రాత్రి మలప్పురంలో అధికారికంగా భాజపాలో చేరారు. కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు...
1 2,027 2,028 2,029 2,030 2,031 2,289
Page 2029 of 2289