జమ్మూ కశ్మీర్లో 23, 24 తేదీల్లో అమిత్షా పర్యటన
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటించనున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి...









