ఈరోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో అంబులెన్స్ వాహనము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ కె ఎస్ ఎం చారి గారు, సహకార సంఘం డాక్టర్ రఘురాం రెడ్డి గారు, సేవా భారతి...
కొవిడ్పై పనిచేసే 2డీజీ ఔషధం కోసం చాలామంది రోగులు ఎదురు చూస్తున్నారు. వీరిలో రెండుమూడు వారాల తర్వాత కూడా కోలుకోలేనివారే ఎక్కువగా ఉన్నారు. లక్షణాలు బయటపడిన పదిరోజుల్లోపే దీన్ని వాడాలని డీఆర్డీవో స్పష్టం చేసింది. డీసీజీఐ ఆమోదం ప్రకారం 2 డీజీ...
కలియుగ వైకుంఠనాథుని దర్శించుకొనేందుకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొనే భక్తులకు.. కాలిబాట మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తితిదే చర్యలు చేపట్టింది. ఆధునికీకరణలో భాగంగా అలిపిరి - తిరుమల మెట్ల మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు....
దేశీయ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న 108 రక్షణ పరికరాలను ఇకనుంచి దేశంలోనే తయారుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి దిగుమతులు పూర్తిగా నిషేధించింది. వీటిలో...
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన, జరుగుతున్న హింసపై విచారణకు కోల్కతా హైకోర్టు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, రాష్ట్ర న్యాయ సేవల విభాగం కార్యదర్శి...
పాకిస్తాన్లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ 2017లో...
దేశంలోని కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్ పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ట్విటర్ పాటించడంలేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది....
2500కు డోసులకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్లు చెత్తబుట్టలలో దర్శనమిచ్చిన దిగ్భ్రాంతికరమైన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ జరిపిన శోధనలో రాజస్థాన్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలలోని 35 వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇలా వ్యాక్సిన్ను వృధాగా చెత్తబుట్టలలో...
మీడియాకు ఎలాంటి జెండాలు ఉండరాదని, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడమే మీడియాకున్న ఏకైక అజెండా అని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం జరిగిన ఒక వెబినార్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలపై ఆంక్షలు విధించి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో కోవిడ్-19 ప్రోటోకాల్ను ఉల్లంఘించిన ఓ...