News

News

మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్

భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)' సమావేశంలో...
News

స్వదేశీ టీకా తయారీలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది – ప్రధాని మోడీ

యావత్‌ ప్రపంచానికి సవాల్‌ విసురుతోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, వినూత్న ఆలోచనలతో చేస్తోన్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ముఖ్యంగా ఏడాదిలోపే స్వదేశీ (Made in India) టీకాను అభివృద్ధి చేయడం పట్ల భారత...
News

రాష్ట్రాలకు 24కోట్ల డోసులు ఇచ్చాం: కేంద్రం

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.93 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా డోసులను కేంద్రం పంపిణీ చేసిందని తెలిపింది. వాటిలో కొన్ని ఉచితంగా అందించినవి, మరికొన్ని...
News

మెహుల్‌ ఛోక్సీని ఇప్పట్లో భారత్ కు అప్పగించే అవకాశాలు లేనట్లేనా?

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కన్పించట్లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన ఛోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి....
News

సక్షమ్ ఆద్వర్యంలో హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్లు మరియు కుర్చీల వితరణ

మాజీ పారా మిలిటరీ ఉద్యోగి, RSS వింజమూరు నగర సంపర్క ప్రముఖ్ శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి గారి మనవరాలు చిరంజీవి మధు పూర్ణిమ 5వ జన్మదినోత్సవం సందర్భంగా కడనూతల జాతీయ రహదారి పక్కన ఉన్న భవాని ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారిచే...
News

కరోనా పాపం చైనాదేనని నేనప్పుడే చెప్పాగా? – ట్రంప్‌‌

చైనాపై మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని తాను ముందే చెప్పానని అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందంటున్నారు అన్నారు. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే...
News

తియనన్మన్ స్క్వేర్: చైనాలో కమ్యూనిస్టు దమనకాండ

చైనా రాజధాని బీజింగ్ లోని తియనన్మన్ స్క్వేర్ లో 10,000 మందికి పైగా ప్రజాస్వామ్య ఉద్యమకారులను ప్రభుత్వం అత్యంత కిరాతకంగా చంపేసింది. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు. తియనన్మన్ స్క్వేర్ ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి – జూన్ 3-4,1989:...
News

‘మా అనుమతి లేకుండా హిందువులు ఊరేగింపులు చేస్తే వారిపై దాడులు చేస్తాం’ : UP లో ముస్లిం నాయ‌కుడి హెచ్చ‌రిక‌

“మా ముస్లిముల అనుమతి లేనిదే హిందువులు ఊరేగింపులు చేయరాదు. ఒకవేళ అనుమతి లేకుండా ఊరేగింపులు చేస్తే, వాటిని మేము అడ్డుకుంటాం. మీరేం చేస్తారో చేయండి మేమైతే అనుమతి ఇవ్వము” అంటూ ఉత్తర ప్రదేశ్ ఓవైసీ యూత్ బ్రిగేడ్ అధ్యక్షుడు ఏఐఎంఐఎం నాయకుడు...
ArticlesNewsvideos

చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ దారుణ మారణకాండకు 32 ఏండ్లు

పౌర హ‌క్కుల గురించి లెక్చ‌ర్లు దంచే మేధావుల‌కు జూన్ 4 వ తేదీ ప్ర‌త్యేక‌త గుర్తు లేదా??? క‌నీస హ‌క్కులు కావాల‌న్న విద్యార్థుల‌ను నిర్దాక్షిణ్యంగా చంపించేసిన ఘ‌ట‌న మ‌దిలోకి రాదా??? తియనన్మన్ స్క్వేర్ లో రోడ్డు మీద ఉన్న ప్ర‌జ‌ల మీద‌కు...
News

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం

రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు....
1 1,993 1,994 1,995 1,996 1,997 2,291
Page 1995 of 2291