News

News

23 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని...
News

మద్య నిషేధానికి బీహార్ కొత్త పంథా

తాగమని ప్రమాణం చేయాలని సీఎం సూచన ప‌ట్నా: బీహార్ ప్రజలు.. తాము మద్యం సేవించబోమని ప్రతిజ్ఞ చేయాలని ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ఈ నెల 26న జరగనున్నట్టు తెలిపారు. మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో కఠినంగా అమలు చేస్తున్నామని...
News

కడప.. కన్నీరు!

40 మంది మృత్యువాత 24 మృతదేహాలు లభ్యం మిగతా వాటి కోసం గాలింపు కడప: ఆంధ్రాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. వరద పోటు వల్ల రోడ్లు, వంతెనలు, పంటలు ధ్వంసమయ్యాయి....
News

సేవాభావంతోనే భారతీయ సంస్కృతి సజీవం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ న్యూఢిల్లీ: సేవాభావంతోనే భారతీయ సంస్కృతి సజీవంగా ఉంటుందని, అనేక నాగరికతలు పుట్టాయి, ముగిశాయి... అయితే, భారతీయ నాగరికత ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని, ఎందుకంటే అది అన్నింటిని తీసుకుంటుందని, నమ్ముతుంది, దానిని ఎవరూ...
News

టిక్‌టాక్‌తో ఉగ్రవాదం వ్యాప్తి!

కొత్త పంథాలో ఐఎస్‌ఐఎస్‌ న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ఆత్మాహుతి బాంబర్లతో భీకరంగా ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌ఐఎస్‌) ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ను ఉపయోగిస్తున్నట్టు క‌నుగొన్నారు. ది యుఎస్...
News

ఛత్తీస్‌గఢ్‌లో స్వ‌ధ‌ర్మంలోకి 1200 మంది!

జష్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలోని పాతల్‌గావ్‌లోని ఖుతపాని వద్ద 400 కుటుంబాలకు చెందిన 1200 మంది సభ్యులు హిందూమతాన్ని తిరిగి స్వీకరించారు. ఈ కుటుంబాలు మూడు తరాల క్రితం క్రైస్తవ మతంలోకి మారారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి...
News

3 రాజధానుల బిల్లుపై వెనక్కి…

ఏపీ సర్కారు కీలక నిర్ణయం విజయవాడ: మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రకటన చేశారు. ఈ...
News

పెరిగిన‌ ఎయిర్ టెల్ చార్జీలు

ప్రీపెయిడ్ ప్లాన్‌లపై టారిఫ్ పెంపుదల న్యూఢిల్లీ: టారిఫ్ ఛార్జీలు పెంచుతూ ఎయిర్ టెల్ నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ ప్లాన్‌లపై కొత్త టారిఫ్‌ను సోమవారం ప్రకటించింది. శుక్రవారం నుండి కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ నెల‌ 26 నుండి కొత్త టారిఫ్‌లను...
News

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వ‌ద్ద పేలుడు

ప‌ఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు వద్ద ఉన్న త్రివేణి గేట్ సమీపంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీ సురేంద్ర లాంబా మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న...
News

3 రాజధానుల బిల్లు ఉపసంహరణ!

విజయవాడ: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ కూడా తెలిపారు. అటు ఏపీ కేబినేట్‌ భేటిలో కూడా...
1 1,994 1,995 1,996 1,997 1,998 2,432
Page 1996 of 2432