News

News

ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం

సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు...
News

భారత్ లో రూ.50 కే అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ – కేంద్రం సంచలన నిర్ణయం

కోవిడ్ కేసులను తగ్గించడానికి నిత్యం లక్షలాది మందికి దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లోకి త్వరలో అతితక్కువ ధరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం...
News

అహంభావ ట్విట్టర్ ను నిషేదించిన నైజీరియా..

దేశాధ్యక్షుడు పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గం‌టల పాటు సస్పెండ్ చేయడంతో ఆ దేశంలో ట్విట్టర్ బ్యాన్‌కు గురైయ్యింది. దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ ఆఫ్రికా దేశమైన నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది....
News

మారిషస్ మాజీ అధ్యక్షుడి మృతి… సంతాప దినంగా ప్రకటించిన భారత ప్రభుత్వం

మారిషస్‌ మాజీ అధ్యక్షుడు సర్‌ అనిరుద్‌ జగన్నాథ్‌ గురువారం కన్నుమూశారు. ప్రస్తుతం మారిషస్‌ ప్రధానిగా ఉన్న ప్రవింద్‌ జగన్నాథ్‌ ఆయన కుమారుడే. అనిరుద్‌ను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో గత ఏడాది సత్కరించింది. ఆయన మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం...
News

భారత ఉపరాష్ట్రపతి ఖాతా బ్లూ బ్యాడ్జ్ తొలగించిన ట్విట్టర్… విమర్శలు రావడంతో పునరుద్ధరణ…

కేంద్రం నుంచి ఇప్పటికే ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్విట్టర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు తొలుత బ్లూ బ్యాడ్జ్ను తొలగించిన సామాజిక మాధ్యమ దిగ్గజం... కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. కానీ అప్పటికే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో...
News

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావుచే సేవా భారతి అంబులెన్సులు ప్రారంభం

గడిచిన మూడున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న స్వచ్చంద సేవా సంస్థ సేవాభారతి. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవాభారతి సేవలు విస్తరించాయి. ఈ సేవా యజ్ఞంలో భాగంగా శనివారం చలసాని మాలతి మెమోరియల్ ట్రస్ట్ విజయవాడ ట్రస్టీ శ్రీ చలసాని బాబు రాజేంద్ర...
News

రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ గప్పాలకు స్పందనేదీ?

కోటి కొవిడ్‌ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా.. ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ముందుకు...
News

పాపం జుహీ చావ్లా : ప్రచారం కోసం ప్రాకులాట : రూ.20లక్షల జరిమానా

ఇటీవల పర్యావరణవేత్తగా అవతారమెత్తిన బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల...
News

వ్యాక్సిన్ పంపిణీలో అగ్రరాజ్యాన్ని అధిగామించాం : కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలో ఒక డోసు తీసుకున్న వారి సంఖ్యను భారత్‌ దాటేసినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న అమెరికాలో ఇప్పటివరకు 16.9కోట్ల మందికి ఒక డోసు అందించగా, భారత్‌లో...
1 1,992 1,993 1,994 1,995 1,996 2,291
Page 1994 of 2291