News

News

UP: స్థానిక ఎన్నికల్లో భాజపా జయ కేతనం

ఉత్తర్‌ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. 75 జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్‌ సీట్లకు గానూ 60కు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అదే సమయంలో అఖిలేశ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ...
News

అక్ర‌మ‌ మ‌త‌మార్పిళ్ల కేసుకు సంబంధించి శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌లో ప‌ని చేసిన‌ సంకేత భాషా నిపుణుడితో స‌హా మ‌రో ఇద్ద‌రి అరెస్టు

సామూహిక మార్పిడి రాకెట్టును నడుపుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన వారం తర్వాత అదే కేసుకు సంబంధించి కేంద్ర మ‌హిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సంకేత భాషా (sign language) నిపుణుడితో సహా ఇద్ద‌రిని యుపీ పోలీసులకు చెందిన...
ArticlesNews

స్వాతంత్ర్య సంగ్రామం – విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర

స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. భారత స్వతంత్ర సంగ్రామంలో విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర అనగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఏ విధంగా అయితే జాతీయ నాయకులు, విప్లవకారులు...
News

భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్

భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది...
News

ఏపీ పోలీసుల అదుపులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు – డ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబాటు

దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు బెంగాల్‌లోని హావ్‌డా నుంచి రైళ్లలో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్నారు. కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరం, విజయవాడలో ఆర్‌పీఎఫ్ సిబ్బంది బంగ్లాదేశీయులను పట్టుకున్నారు. నలుగురు...
News

మహారాష్ట్రలో 6 కోట్ల ఏళ్ల నాటి లావా రాతి స్తంభాలు

దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం భారీ లావా ప్రవాహంతో ఏర్పడిన రాతి స్తంభాలు తాజాగా వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా వాని-పాంఢరకవ్డా ప్రాంతంలో గత వారం రోడ్డు నిర్మాణం సమయంలో ఇవి బయల్పడ్డాయి. షడ్బుజాకారంలో నిలువునా పేర్చినట్టు ఉన్న ఈ...
News

భారీగా క్షిపణులు పోగేస్తున్న చైనా… భారత్, అమెరికాలతో పోరాడటానికే అంటున్న నిపుణులు

చైనా తన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను దాచి ఉంచేందుకు వీలుగా కొత్తగా 119 టవర్ల వంటి నిర్మాణాలను (సిలోలు) ఏర్పాటు చేసుకుంటోంది. బీజింగ్ కు దాదాపు 2,100 కిలోమీటర్ల దూరంలో, గాన్సూ ప్రావిన్సులోని ఓ ఎడారిలో వాటన్నింటినీ ఒకే ఆకృతిలో నిర్మిస్తున్నట్లు...
ArticlesNews

దక్షిణ భారతదేశపు ఔరంగజేబు… టిప్పుసుల్తాన్

సంతుష్టీకరణ రాజకీయాలు మనకు స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమయ్యాయి. క్రీ. శ. 1921 వ సంవత్సరం వీటికి ప్రారంభ కాలం. ఖిలాపత్ ఉద్యమ కాలంలో పూర్తిస్ధాయిలో మొదలైన బుజ్జగింపు రాజకీయాలు, నాటి నుండి నేటి వరకూ అవి అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి. ఇవి...
News

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరం : బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరమని, దీనివల్ల నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా అన్నారు. వీలైనంత త్వరగా భారత్‌ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. పశ్చిమాన పాకిస్థాన్‌, తూర్పున బంగ్లాదేశ్‌తో కలిసి మొత్తం 6,300కి.మీ...
News

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. యూపీలోని ఖైరానాకు చెందిన హాజీ సలీమ్‌, కాపిల్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ''దర్భంగా పేలుళ్ల వ్యవహారంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌ ఇంట్లో.....
1 1,976 1,977 1,978 1,979 1,980 2,291
Page 1978 of 2291