News

News

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న వందే భారత్ రైళ్లు…

'మేకిన్ ఇండియా'లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. లాంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను...
News

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.....
News

ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..

ఛత్తీస్‌గఢ్ ‌లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి సుందర్‌రాజ్‌ తెలిపారు....
News

రష్యా నుంచి అత్యాధునిక ఏకే 103 సిరీస్ రైఫిల్స్ దిగుమతి.. ఒప్పందం చేసుకున్న భారత్..

భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఏకే 103 సిరీస్‌ రైఫిల్స్‌ను రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఇందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సైన్యం గడువు తిరిన, వాడుకలో లేని రైఫిళ్ల స్థానంలో ఈ కొత్త ఆయుధాలను...
News

చెరువులో దొరికిన దేవతామూర్తుల విగ్రహాలు

చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామంలోని ఓ చెరువులో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. చెరువులో చేపల కోసం మోటర్తో నీటిని తోడుతుండగా.. విగ్రహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. విగ్రహాలతో పాటు...
News

అందుబాటులోకొచ్చిన మరో స్వదేశీ వ్యాక్సిన్ జైకోవ్‌-డి

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు కన్పిస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ...
ArticlesNews

ఆధ్యాత్మిక ఉద్యమకారుడు ‘శ్రీ నారాయణగురు’

సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు, అతడే అందర్నీ పాలిస్తున్నాడు అన్న మౌలిక సందేశాన్ని సమాజానికి...
News

విధ్వంసక శక్తుల ఆధిపత్యం ఎన్నాళ్ళో సాగదు – ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు...
News

అతి పెద్ద జాతీయ జెండాతో నిరసన ప్రదర్శన చేపట్టిన ఆఫ్ఘన్ ప్రజలు

ఆగస్టు 19 న ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అనేక మంది పౌరులు రాజధాని నగరం కాబూల్ వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు నిరసించారు. కొన్ని వందల మీటర్ల పొడవు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జెండాను తీసుకుని...
News

మాఫియా నుండి మేం స్వాధీనం చేసుకున్న భూములు దళితులు, పేదలకే – యూపీ సీఎం యోగి

పాలనలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు అని అంటుంటారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు, గూండాలు, మాఫియా నుండి స్వాధీనం చేసుకున్న భూములను ప్రజల కోసం వినియోగించనున్నామన్నారు. ఆగష్టు 19 గురువారం నాడు తన...
1 1,978 1,979 1,980 1,981 1,982 2,331
Page 1980 of 2331