భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
Prominent Doctor, Arogya Bharati - Andhra Pradesh State President Dr. P. S. Rao tells precautions to take against getting hit by the 3rd wave Corona. Let us know the details...
ప్రముఖ వైద్యులు, ఆరోగ్య భారతి - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా. పి. ఎస్. రావు గారు కరోనా 3rd వేవ్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. ఆ వివరాలను వారి మాటల్లోనే ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా...
దాదాపు రూ.7.5 కోట్ల విలువ చేసే హెరాయిన్ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 18 కిలోల మాదక ద్రవ్యాలు ఓ పార్శిల్లో ఉన్నట్లు గుర్తించారు. హెరాయిన్ను సన్నటి పైపుల్లో నింపి వాటిని గాజులుగా మార్చారు. వాటిని ఆఫ్రికా...
దర్భంగా రైల్వేస్టేషన్ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్ నాసర్ ఖాన్ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ పేరు వాడుకొన్నాడు. తాను...
కర్నూలు జిల్లా ఆత్మకూరులో 63 మంది వార్డు వాలంటీర్లను తొలగిస్తూ పురపాలక సంఘం కమిషనరు వెంకటదాసు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి రక్షణగా వాలంటీర్లు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆత్మకూరులోని వార్డు వాలంటీర్లలో 63...
కార్గిల్లో పహారా కాస్తున్న జవాన్ల గౌరవార్థం గుజరాత్ రాష్ట్ర ఎన్సీసీ డైరెక్టరేట్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'గుజరాత్ థాంక్స్ కార్గిల్ హీరోస్' పేరిట క్యాంపెయిన్ను ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా కార్గిల్లో మోహరించిన సైనికులకు ఎన్సీసీ క్యాడెట్లు...
మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు జమ్ముకశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో అసోం రైఫిల్స్కు చెందిన మహిళా సైనికులను మోహరించారు. వీరు జాతీయ రహదారుల్లోని చెక్ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కల్నల్ కరకోటి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి,...
భారత్లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. '' కేంద్రం తీసుకొచ్చిన...