News

ArticlesNews

విప్లవ వీరుడు అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
Newsvideos

కోవిడ్ 3rd వేవ్ జాగ్రత్తలు – ప్రత్యక్ష ప్రసారం

ప్రముఖ వైద్యులు, ఆరోగ్య భారతి - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా. పి. ఎస్. రావు గారు కరోనా 3rd వేవ్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. ఆ వివరాలను వారి మాటల్లోనే ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా...
News

గాజుల్లో రూ.7.5 కోట్ల హెరాయిన్‌ – పట్టుకున్న కష్టమ్స్ అధికారులు

దాదాపు రూ.7.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. 18 కిలోల మాదక ద్రవ్యాలు ఓ పార్శిల్‌లో ఉన్నట్లు గుర్తించారు. హెరాయిన్‌ను సన్నటి పైపుల్లో నింపి వాటిని గాజులుగా మార్చారు. వాటిని ఆఫ్రికా...
ArticlesNews

ఇంట్లో ‘రా’ ఏజెంట్లు, బయట ఉగ్రకలాపాలు – దర్భంగా కేసులో దిమ్మతిరిగే నిజాలు

దర్భంగా రైల్వేస్టేషన్‌ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్‌ నాసర్‌ ఖాన్‌ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ పేరు వాడుకొన్నాడు. తాను...
News

కోవిడ్‌ టీకా వేయించుకోనందుకు 63 మంది వార్డు వాలంటీర్ల తొలగింపు

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 63 మంది వార్డు వాలంటీర్లను తొలగిస్తూ పురపాలక సంఘం కమిషనరు వెంకటదాసు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి రక్షణగా వాలంటీర్లు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆత్మకూరులోని వార్డు వాలంటీర్లలో 63...
News

హైదరాబాదులో దర్భంగా పేలుడు మూలాలు – NIA ముమ్మర దర్యాప్తు

దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న రుజువులు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) ఉగ్రకోణం మూలాలను అన్వేషించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీలో సోదాలు, దర్యాప్తు నిర్వహించిన ఎన్‌.ఐ.ఎ.అధికారులు ఇకపై హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధన సాగించనున్నారని...
News

థాంక్స్‌ టు కార్గిల్‌ హీరోస్‌ – 25వేల గ్రీటింగ్‌ కార్డులను పంపనున్న NCC క్యాడెట్లు

కార్గిల్‌లో పహారా కాస్తున్న జవాన్ల గౌరవార్థం గుజరాత్‌ రాష్ట్ర ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'గుజరాత్‌ థాంక్స్‌ కార్గిల్‌ హీరోస్‌' పేరిట క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కార్గిల్‌లో మోహరించిన సైనికులకు ఎన్‌సీసీ క్యాడెట్లు...
News

సరిహద్దుల్లో మహిళా జవాన్లతో తనిఖీలు

మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు జమ్ముకశ్మీర్‌లోని గందర్బల్‌ జిల్లాలో అసోం రైఫిల్స్కు చెందిన మహిళా సైనికులను మోహరించారు. వీరు జాతీయ రహదారుల్లోని చెక్ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కల్నల్ కరకోటి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి,...
News

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి

భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. '' కేంద్రం తీసుకొచ్చిన...
1 1,975 1,976 1,977 1,978 1,979 2,291
Page 1977 of 2291