News

News

నకిలీ ఎస్సీల భరతం పడతాం – హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులు

విశాఖపట్నంలోని స్థానిక నర్శింగరావు పేటలోని ఏపీటీఎఫ్ భవనంలో హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీ రేబాక రామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ కొనపల్లి...
News

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు...
News

డ్రోన్ దాడులు ఎదుర్కొనేందుకు ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ కొనుగోలుకు వాయుసేన నిర్ణయం

సరిహద్దుల్లో డ్రోన్‌ దాడులు కలకలం సృష్టిస్తున్న తరుణంలో వాటి కట్టడికి భారత వైమానిక దళం సమాయత్తమవుతోంది. డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను సేకరించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ యాంటీ-డ్రోన్‌ వ్యవస్థలో లేజర్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఉండాలని,...
News

రామప్ప దేవాలయానికి దక్కనున్న యునెస్కో గుర్తింపు.. అధికారిక వెబ్ సైట్లో గుడి చిత్రాలు..

తెలంగాణ.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు మరో అడుగు చేరువలోకి వచ్చేసింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు సమావేశం కానీ యునెస్కో ప్రతినిధులు ఈ నెల 18న చైనాలో సమావేశమవుతున్నారు. తొలిసారి రామప్ప ఆలయ చిత్రాలు యునెస్కో...
News

జమ్మూకశ్మీర్లో డ్రోన్ దాడి పాక్ పనే… విచారణలో ప్రాథమిక ఆధారాలు

జమ్ములోని వైమానిక స్థావరం పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడిలో వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్​డీఎక్స్(Rdx), నైట్రేట్‌ ఉన్నట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్‌లో ఆర్​డీఎక్స్ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్‌ నుంచి తెప్పించాల్సిందే. ఫలితంగా పేలుళ్లలో ఉపయోగించిన...
News

భారత్ కు క్షిపణి రక్షణ వ్యవస్థ… నర్మగర్భంగా వెల్లడించిన ఇజ్రాయిల్

దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్‌ఐ–4030 డ్రోన్‌ గార్డ్‌ వ్యవస్థను(సీ–యూఏఎస్‌)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్...
News

చైనా ఆయుధాలు కొనడానికి విదేశాల విముఖత… విశ్వసనీయత కోల్పోతున్న డ్రాగన్…

వివాదాలకు కేంద్రబిందువైన చైనా సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలతో తగువులు పెట్టుకుంటోంది. విస్తరణవాదంతో ముందుకెళుతుండడంతో ఆ ప్రభావం దేశ రక్షణ ఎగుమతులపై పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చైనా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. కరోనా మహమ్మారికి చైనానే...
News

పాక్ కొత్తగా తయారుచేస్తున్న హైబ్రిడ్ ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొంటాం – భారత భద్రతా దళాలు

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో 'హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌' రూపంలో భద్రతా దళాలు సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నాయి. గడచిన కొద్ది వారాలుగా శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లో పలువురిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు క్రమంగా పెరిగిపోయాయి. పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతితో నేరాలకు పాల్పడే యువత సంఖ్య...
News

చైనా వద్ద 71 వ్యాక్సిన్లు… వెల్లడించిన ఆ దేశ శాస్త్రవేత్త…ముందస్తు ప్రణాళికే అంటూ అమెరికా విమర్శ

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చైనా మొత్తం 71 వ్యాక్సీన్లను అభివృద్ధి చేస్తోందని, ఆ వ్యాక్సీన్లు డెల్టా మ్యూటేటెడ్ వైరస్‌పై కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని చైనా దేశానికి చెందిన టాప్ ఎపిడెమియాలజిస్ట్ జోంగ్ నాన్షాన్ వెల్లడించారు. షాంఘై టెక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం...
News

శ్రీశైలంలో రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారం?

జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ...
1 1,974 1,975 1,976 1,977 1,978 2,291
Page 1976 of 2291