ఆఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత
ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన...









