‘మేము తాలిబాన్ సంరక్షకులం, వారికి పాకిస్తాన్లో ఆశ్రయం కల్పించాం : పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్
తాలిబాన్లు పాకిస్తాన్ ను తమ 'రెండో ఇల్లు' గా అభివర్ణించిన తరువాత, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తాలిబానీ నాయకుల సంరక్షణ బాధ్యత స్వీకరించిందని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ ఇప్పుడు ఒక టీవీ కార్యక్రమంలో ఒప్పుకున్నారు. "మేము తాలిబాన్ నాయకుల...








