News

News

సంస్కార భారతి ఆధ్వర్యంలో కనులపండువగా స్వరతరంగ యాత్ర

శ్రీకృష్ణభక్తుడు, ప్రముఖ వాగ్గేయకారులు సద్గురు నారాయణ తీర్థుల వారి జయంతిని పురస్కరించుకుని సంస్కారభారతి, ఆంధ్రప్రదేశ్ వారు విజయవాడలో స్వరతరంగ యాత్రను నిర్వహించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణతీర్ధుల వారి వేషధారణ మరియు గాత్ర తరంగగానంతో బయలుదేరారు. వారి...
News

ఆంధ్రలో మతమార్పిడులపై నివేదిక ఇవ్వండి.. ఏపీ సీఎస్ కు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం..

ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎస్సీ,ఎస్టీలను మతం మారుస్తున్నారన్న ఫిర్యాదుతో జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో మత మార్పిడిపై విచారించి తమకు నివేదించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మత మార్పిడిపై పిర్యాదులు, ఆరోపణలపై ఎలాంటి చర్యలు...
News

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారీగా పెరిగిన చైనా సైనికుల కదలికలు… అప్రమత్తమైన భారత సేనలు..

సరిహద్దుల్లో తన దుందుడుకు చర్యలను చైనా కొనసాగిస్తోంది. చైనా సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు కనిపించాయి....
News

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫెల్ విమానాలు

ఫ్రాన్స్‌ నుంచి మరో మూడు రఫేల్‌ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌ చేరుకున్నాయి. ఫ్రాన్స్‌ వైమానిక కేంద్రం నుంచి సుమారు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌లో దిగినట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) వెల్లడించింది. మార్గమధ్యంలో యూఏఈ వైమానిక దళ...
News

వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా చైనాలో వరద బీభత్సం

చైనాలో వరదలు పోటెత్తాయి. ఈనెల 17నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు... డెంగ్‌ఫెంగ్‌ నగరాన్ని ముంచెత్తాయి. భీకరమైన వరదల కారణంగా వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు. దాదాపు లక్షన్నర మందిపై వరదల ప్రభావం పడింది. 10వేల మందికిపైగా బాధితులను సురక్షిత...
News

ఉగ్రవాదానికి ఆకర్షితులైన 14 మంది యువకులను తల్లిదండ్రులకు అప్పగించిన జమ్ము పోలీసులు

ముష్కర మూకతో చేతులు కలిపేందుకు సిద్ధమైన 14 మంది యువకుల మనసును పోలీసులు మార్చారు. కౌన్సిలింగ్​ ఇప్పించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న ఈ...
News

బక్రీద్ ఆంక్షల సడలింపు.. కేరళ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్..!

ఇతర రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నా.. కేరళలో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కరోనా నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేరళలో పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో...
News

ఫండ్స్ విషయంలో జరిగిన గొడవ – రక్తాలు వచ్చేలా కొట్టుకున్న చర్చి సభ్యులు

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చర్చి నిధుల విషయంలో సభ్యుల మధ్య చోటు చేసుకున్న గొడవ రక్తపాతానికి దారితీసింది. చర్చి ఫండ్స్ విషయంలో దుర్వినియోగం జరిగిందంటూ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) కమిటీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది....
News

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.‌.‌ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా...
1 1,962 1,963 1,964 1,965 1,966 2,291
Page 1964 of 2291