News

News

భారత సంతతే లక్ష్యంగా దక్షిణాఫ్రికాలో దాడులు – ఆస్తులు, ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయుధాలు పడుతున్న భారతీయులు

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అల్లర్లలో భారత సంతతి ప్రజలే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఇళ్లు, వ్యాపార సంస్థలను దోచుకోవటంతో పాటు, తమపై దాడులకు పాల్పడుతున్నారని భారత సంతతి ప్రజలు ఆరోపిస్తున్నారు. అల్లరి మూకలను అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతూ...
News

కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్

సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్...
News

భారత్ అమ్ములపొదిలో సీహాక్‌ హెలికాప్టర్లు

భారత నావికా దళం అమ్ములపొదిలో రెండు అత్యాధునిక హెలికాప్టర్లు చేరాయి. అమెరికా నేవీ నుంచి రెండు ఎమ్‌హెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను భారత్‌ కొనుగోలు చేసింది. వాటిని శాన్‌ డియాగోలోని నావికాదళ వైమానిక కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా నేవీ...
News

ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోండి : అమెరికా సర్జన్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి

ప్రాణాంతక కరోనా వైరస్‌ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోవాలని అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి స్పష్టం చేశారు. కొవిడ్‌ బారిన పడి.. అమెరికా, భారత్‌లలో ఉంటున్న తన కుటుంబసభ్యులు 10 మంది ప్రాణాలు...
News

మాజీ రక్షణ మంత్రులు పవార్, ఆంటోనీలతో రాజ్ నాథ్ భేటీ

ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాజీ మంత్రులు శరద్‌ పవార్‌, ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. భారత్‌-చైనా సరిహద్దులో తాజా పరిస్థితిని వారికి వివరించారు. వీరిద్దరూ గతంలో రక్షణ...
News

తాలిబన్లతో చేతులు కలిపిన పాకిస్థాన్… ఆఫ్ఘన్ ప్రభుత్వానికి బెదిరింపులు… స్థానిక ప్రభుత్వ వైమానిక దాడుల అడ్డగింత

ఆఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశ సైన్యం, తాలిబన్ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే.. పాకిస్థాన్‌ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబన్లపై అఫ్గాన్‌ సైన్యం వైమానిక...
News

ఏపీ లో బక్రీద్ పై ఆంక్షలు.. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిషేధం.. మసీదుల్లో కి 50 శాతం మందే అనుమతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కోవిడ్ నియంత్రణ దృష్ట్యా.. బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు.....
News

85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి…

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత స్థానిక ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది....
News

పరారైన వ్యాపారుల షేర్లు అమ్మడం ద్వారా 800 కోట్లు రికవరీ చేసుకున్న E.D

పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఎస్‌బీఐ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని...
News

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆస్తులు జప్తు చేసిన E.D 

మనీ లాండరింగ్‌ కేసును ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురైంది. ఆయనకు సంబంధించిన దాదాపు రూ.4కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అటాచ్‌ చేసింది. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు...
1 1,964 1,965 1,966 1,967 1,968 2,291
Page 1966 of 2291