News

News

తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం

ఆఫ్ఘనిస్థాన్ ​లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్​ రాష్ట్రం ముర్గాబ్​, హసన్​ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు...
News

కాశీలో ఏళ్లుగా నడుస్తున్న భూవివాదానికి తెర.. విశ్వేశ్వరాలయానికి స్థలాన్ని అప్పగించిన ముస్లింలు.. ఫలించిన యోగీ చాణక్యం

వారణాసిలో కొన్నేళ్లుగా ఉన్న భూ వివాదానికి తెరపడింది. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. దీనికి బదులు కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన ట్రస్ట్ జ్ఞానవాపి...
ArticlesNews

మన సమాజ హితమే మన స్వార్ధం – మన గురుపూజకు ఇది పరమార్ధం

అవతార పురుషుడైన రాముడంతటి వానికి వశిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు. జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపని గురువయ్యాడు. గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం. గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి...
News

కొత్తా దేవుడండీ… కొంగొత్తా దేవుడండీ… : ‘సిఎం పినరయి విజయన్ కేరళ దేవుడు’ అంటూ కేరళలో వెలసిన బోర్డులు – హిందువుల ఆగ్రహం

హిందువుల పట్ల, హిందూ సంస్కృతి పట్ల కమ్యూనిస్టులకున్న తీవ్ర ద్వేషాన్ని తెలియజేసే మరో సంఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని పీచేరి వద్దగల విష్ణు దేవాలయం ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను దేవుడిగా పేర్కొంటూ ఓ బోర్డు వెలసింది....
News

2021 ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం సాధించిపెట్టిన భారత నారి మీరాబాయి చాను

వారెవ్వా..! ఆమె సాధించింది. మీరాబాయి చాను గెలిచింది.. ముందుగా చెప్పినట్టే టోక్యో ఒలింపిక్స్ ‌లో పతకం ముద్దాడింది. భూమ్మీద జరిగే అత్యున్నత క్రీడల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో ఆమె రజతం ఎత్తేసింది. ఈ మణిపుర్‌ మణిపూస భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ...
News

ప్రతికూల పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్న ఆకాష్ క్షిపణి – వెల్లడించిన డీఆర్డిఓ వర్గాలు

దేశీయ ఆకాశ్ క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల వ్యవధిలో రెండో పరీక్ష కాగా ఈసారి ప్రతికూల వాతావరణంలో నిర్దేశిత పనితీరు కనబరిచినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) పేర్కొంది. ఒడిశా బాలేశ్వర్​లోని ఇంటిగ్రేడెట్​ టెస్ట్​ రేంజ్​లో ఈ...
News

విశ్వ క్రీడల్లో మువన్నెల రెపరెపలు…

32వ ఒలింపిక్ గేమ్స్ శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటోతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ విశ్వక్రీడలను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన వేడుకల్లో భాగంగా.. టోక్యో గడ్డ మీద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.ఒలింపిక్...
News

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులతో భద్రతాదళాల ముమ్మర పోరు – రెండు నెలల్లో 98 మంది హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత రెండు నెలల్లో 98 మంది ముష్కరులు ప్రాణాలు కోల్పోయినట్లు సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 62 ఉగ్రవాద ఘటనలు జరగగా 129 మంది మరణించారు. అందులో...
News

మెదడుకు శస్త్రచికిత్స చేస్తుంటే హనుమాన్ చాలీసా పారాయణ.. ఆశ్చర్యపోయిన ఎయిమ్స్ వైద్యులు

శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్​ చాలీసా పారాయణ చేసుకున్నారో మహిళ. ఆమె మధ్యలో తప్పు పలికగా ఆపరేషన్​ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిలో జరిగింది. 'క్రేనియోటమీ' శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు...
News

Vijayawada: BMS honors daily wage workers

Senior BMS activist and former state secretary Shri M. Saibabu unveiled the Bharatiya Mazdoor Sangh (BMS) flag at the Vijayawada Gandhi Nagar post office premises to mark the founding day...
1 1,960 1,961 1,962 1,963 1,964 2,291
Page 1962 of 2291