రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సేవా సప్తాహం
ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేయడానికి, సెప్టెంబర్ 15 నుండి 22 వరకు సేవా సప్తాహం జరుగుతుంది. సెప్టెంబర్ 15 వ తేదీన అన్ని నగరాలలో, అన్ని ఆరెస్సెస్ శాఖల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. వందలాది మంది స్వయంసేవకులు ఈ...









