News

GalleryNews

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సేవా సప్తాహం

ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేయడానికి,  సెప్టెంబర్ 15 నుండి 22 వరకు సేవా సప్తాహం జరుగుతుంది. సెప్టెంబర్ 15 వ తేదీన అన్ని నగరాలలో, అన్ని ఆరెస్సెస్  శాఖల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. వందలాది మంది స్వయంసేవకులు ఈ...
ArticlesNews

11 తరాలుగా ఈ ఆలయంలో పూజారులందరూ దళితులే…. వందల ఏళ్ళ క్రితమే వివక్షను పారద్రోలిన ఉప్పులూరు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామంలోని ఓ ఆలయంలో తరతరాలుగా దళితులే అర్చకులుగా ఉండడం సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉప్పులూరులో ఉన్న చెన్నకేశ‌వ ఆల‌యంలో దళితులు అర్చకులుగా కొన‌సాగుతున్నారు. అక్కడ నిత్యం పూజలు...
News

జమ్మూ కాశ్మీర్లో క్రొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. జమ్మూ మరియు కాశ్మీర్ గవర్నర్ సలహాదారు K విజయ్ కుమార్ రాంబన్ లో ఒక సహాయక నర్సింగ్ మరియు మిడ్విఫెరీ (ANM) పాఠశాలను మరియు జమ్మూలోని ఉధంపూర్ లో...
News

పాక్ పి.ఓ.కే ని విడిచి వెళ్ళు – బ్రిటన్ ఎం. పీ

జమ్మూ కాశ్మీర్, పి.ఓ.కే విషయంలో భారత్ కు రోజు రోజుకీ మద్దతు పెరుగుతోంది. పాకిస్థాన్ దొంగేడుపుల్ని చూసి యావత్ ప్రపంచం చీత్కరించుకుంటూ ఉండగా ఇప్పుడు తాజాగా ఓ బ్రిటిష్ ఎం.పీ భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. కాశ్మీర్ అంశంలో పాకిస్థాన్...
News

పాకిస్థాన్లో హిందువులపై దాడులు

పాకిస్థాన్ సింధ్‌ ప్రావిన్స్‌లోని ఘోట్కి పట్టణంలో హిందువుల ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఓ స్కూలుకు చెందిన హిందూ ప్రిన్సిపాల్‌ దైవదూషణ చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, మూకదాడులపై...
News

పాక్‌ ఈ ఏడాదిలో 2050సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది – ఐరాస మానవ హక్కుల మండలిలో సాక్ష్యాలు చూపించిన భారత్

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ సాక్ష్యాలతో బుద్ధి చెప్పింది. ఈ ఏడాదిలో 2050సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆధారాలతో సహా బయటపెట్టింది....
NewsSeva

సంఘమిత్ర ఆధ్వర్యంలో “పర్యావరణ సేవా సప్తాహం”

సేవాభారతి పిలుపు మేరకు 15-9-2019  నుండి 22-9-2019 వరకు వారం రోజులు పాటు నిర్వహించే స్వచ్చ భారత్ అభియాన్లో భాగంగా పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ, జల సంరక్షణ, నీటిని ఒడిసి పట్టడం పై ప్రజలలో అవగాహన కల్పించడం తోపాటు “గుడ్డ సంచుల...
ArticlesNews

నదీ ప్రవాహాల తో ఆటలాడుకుంటూ ప్రజలకు ప్రాణ ప్రదాత అయిన ‘భారతరత్న’ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (జననం : 15 – 9 – 1861 మరణం : 14 – 4 – 1962)

ఉన్నపళాన ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు ఉరిమాయి. మెరుపులు మెరిశాయి. జల్లుగా ప్రారంభమైన వర్షం ఉద్ధృతమై నింగీ నేలను కలిపేసింది. నీరు కాలువలై ప్రవహించింది. చెట్ల కొమ్మలు, రాళ్లు ప్రవాహంలో కొట్టుకు పోసాగాయి. ఇవన్నీ పరిశీలిస్తూ వరండాలో నిలుచున్న ఆరేళ్ల బాలుడు ఆశ్చర్యపోయాడు....
News

కాశ్మీర్ ని వదిలి వెళ్ళండి – పీఓకేలో ఇమ్రాన్ కు చేదు అనుభవం

పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. పీవోకే ప్రజల సానుభూతి పొందాలని యోచిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పీవోకేలోని ముజఫరాబాద్ పట్టణానికి వచ్చారు.  'బిగ్ జల్సా' పేరిట నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన...
News

అసోంలో  ఎన్నార్సీ దరఖాస్తుదారులు 3.30 కోట్లు

అసోంలో ఎన్నార్సీకి దరఖాస్తు చేసుకున్న అందరి వివరాలతో కూడిన పూర్తి స్థాయి జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మొత్తం 3.30కోట్ల మంది దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీంతో ఎవరు ఎన్నార్సీలో ఉన్నారు, ఎవర్ని మినహాయించారో చూసుకోవచ్చు. అలాగే...
1 2,431 2,432 2,433 2,434 2,435 2,502
Page 2433 of 2502