News

News

అతి ప్రాచీన జైనాథ్ దేవాలయంలో కల్యాణ వేడుకలు

ఆదిలాబాద్‌: జైనథ్‌ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయాన్ని 11, 13వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కలిగి, గొప్ప శిల్పకళతో అలరారుతోంది. చాలా మహిమాన్విత ఆలయం. ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం...
News

3,200 మంది విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాలు

క‌ర్ణాట‌క‌: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒకేసారి 3,200 మంది విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. ఆసనాలు వేశారు. బంట్వాల్ మండలం కల్లడ్కలోని శ్రీరామ విద్యాకేంద్రం ఈ...
News

ప్రధాని… మీకు తోడుగా మేమున్నామంటున్న భారత ప్రజలు

పీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రతిపక్షాల ఆరోపణలను లక్ష్యపెట్టని ప్రజలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రారంభించిన పీఎం కేర్స్ నిధులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఫండ్​ నుంచి మొత్తం...
News

దేశంలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం శ్రీకాకుళంలో ఏర్పాటు

ప్రారంభించిన పరిపూర్ణానందస్వామి శ్రీ‌కాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ విగ్రహావిష్కరణ...
News

రాష్ట్రంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

విజ‌య‌వాడ‌: రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జ‌రిగాయి. సూర్యనారాయణ స్వామి ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఆదిత్యాయ ఆరోగ్య ప్రదాయ అంటూ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సప్త వాహనాలపై స్వామివారు తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా...
News

‘హుండాయ్‌’కి గుణ‌పాఠం చెప్పిన భారతీయులు

క‌శ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి జేజేలు తప్పు తెలుసుకొని క్షమించాలంటూ వేడుకోలు న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్స్ కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపింది. భారత్‌లో #BoycottHyundai బాయ్‌కాట్‌ హుందాయ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అయ్యింది. వాహనదారులు...
News

చైనా-పాకిస్తాన్‌ల‌ దుర్బుద్ధి.. క‌శ్మీర్‌పై ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌!

తీవ్రంగా ఖండించిన భారత్ న్యూఢిల్లీ: గతంలో పాక్‌- చైనా సంయుక్త ప్రకటనలో జమ్ము కశ్మీర్ గురించి చేసిన సూచనలను భారతదేశం గట్టిగానే తిరస్కరించింది. జమ్ము కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అందులో అంతర్భాగమని, విడదీయరాని భాగమని నొక్కి చెప్పింది భారత ప్రభుత్వం....
News

‘హిజాబ్ కాలేజీ’ల వ‌ద్ద‌ ఆయుధాల‌తో ఇద్ద‌రు సంచారం!

ర‌జాబ్‌, హాజీ అబ్దుల్ మ‌జీద్ అరెస్టు ఉడిపి: క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలోని ఉడిపిలో ముస్లిం యువతుల హిజాబ్ వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదం అంతా పెద్ద కుట్రలో భాగమేనంటూ సోషల్ మీడియా యూజర్లు చేస్తున్న ఆరోపణలు కొంతమేరకు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హిజాబ్‌పై...
News

అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం

ల‌క్నో: శ‌ర‌వేగంగా రామాలయ నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి జీవితం, ఆయనకు సంబంధించిన సంస్కృతి, గ్రంథాలు తదితర అంశాలపై అధ్యయనాలు, పరిశోధనలు జరగనున్నాయి. అయోధ్యలో దాదాపు 21 ఎకరాల్లో ఈ...
News

త‌మిళ‌నాడులో బిష‌ప్‌, ఐదుగురు పాస్ట‌ర్ల అరెస్టు!

రూ.100 కోట్ల విలువైన ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల ఫ‌లితం.. తిరునెల్వేలి(తమిళనాడు): ఇసుక అక్రమ త‌వ్వ‌కాలు, రవాణా కేసులో కేరళకు చెందిన క్యాథలిక్ బిషప్, ఐదుగురు క్రైస్తవ పాస్టర్లను తమిళనాడు సిబిసిఐడి అరెస్టు చేసింది. తిరునెల్వేలి జిల్లాలోని తామరబరాణి నది ఒడ్డున పొట్టల్...
1 1,927 1,928 1,929 1,930 1,931 2,434
Page 1929 of 2434