News

News

పాకిస్తాన్‌లో హిందూ టీచ‌ర్‌కు రూ. 50 వేల జ‌రిమానా!

దైవ‌దూష‌ణ ఆరోణ‌ల‌పై తీర్పు చెప్పిన కోర్టు విద్యార్థి చ‌ర్య‌తో ఫిర్యాదు, ఆల‌యంపై దాడి, విగ్ర‌హాల ధ్వంసం హిందువుల‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వివ‌క్ష‌ ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో హిందువులపై వివక్ష సర్వసాధారణ‌మైపోతోంది. సింధ్‌లోని ఘోట్కీలో అడిషనల్ సెషన్స్ జడ్జి ముర్తాజా సోలంగి పాకిస్తాన్‌కు...
News

భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​!

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీరంలో పాకిస్తాన్‌ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్తాన్‌ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ తీర ప్రాంత రక్షకదళం...
News

హిజాబ్ ర‌గ‌డ‌… కర్ణాటకలో విద్యాసంస్థల బంద్

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా హిజాబ్ వివాదం చెలరేగుతోంది....
News

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి

ఆర్మీ ధ్రువీక‌ర‌ణ‌ న్యూఢిల్లీ: ఆర్మీలో విషాదం చోటుచేసుకుంది. దేశానికి నిత్యం ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న సైనికులు మృతి చెందారు. అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని ఏడుగురు జవాన్లు గ‌ల్లంతై మృతి చెందారు. ఈ మేర‌కు భారత సైన్యం...
News

దేశ భద్రతకు భంగం కలిగిస్తే పాత్రికేయుల గుర్తింపు రద్దు

కేంద్రం కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్‌లైన్స్-2022 విడుద‌ల చేసింది. భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినా, దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినా, విదేశాలతో స్నేహ సంబంధాలు,...
News

కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్ వివాదం

బెంగళూరు: కర్ణాటకలో రేగిన‌ హిజాబ్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఉడిపి ఎంజీఎం కాలేజిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముస్లిం, హిందూ విద్యార్థులు పరస్పరం నిరసనలు తెలుపుతున్నారు. నెల రోజులుగా కర్ణాటకలో ఈ వివాదం నడుస్తోంది. ముస్లిం విద్యార్థుల డ్రస్...
News

‘హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్’

ఒంగోలు: హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని, చర్చి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ బీజేపీ మహిళల నాయకత్వంలో ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జ‌రిగింది. రాష్ట్ర...
News

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతిశ్రీ పండిట్

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం ఆచార్య డి.శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న ఆమెకు జేఎన్యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్యూ వీసీగా మహిళా ప్రొఫెసర్ను నియమించడం ఇదే తొలిసారి....
News

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సరయు అరెస్ట్!

భాగ్య‌న‌గ‌రం: బిగ్ బాస్ బ్యూటీ, సెవెన్ హార్ట్ ఫేమ్ సరయును పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు సెలబ్రిటీ సరయును అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు...
News

ప్రధానిపై కేటీఆర్ ట్వీట్ … మండిపడుతున్న బీజేపీ

భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై బిజెపి మండిపడుతోంది. దానితో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంటున్నది.. ఈ అంశంపై సోమవారం కేటీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మధ్య ‘ట్విటర్‌...
1 1,926 1,927 1,928 1,929 1,930 2,434
Page 1928 of 2434