News

News

నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం!

గ్రామ గ్రామాన సామూహిక ఆరతి ఇద్దాం! సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపు చిత్తూరు: మనది దేవాలయ కేంద్రత సమాజం. కంచి, మధుర, పూరి.... వంటి ప్రముఖ నగరాలు దేవాలయం కేంద్రంగా నిర్మాణం అయి ఉండడాన్ని గమనించవచ్చు. మన...
News

350 యుద్ధవిమానాల సేకరణకు యోచన

న్యూఢిల్లీ: రానున్న 20 ఏళ్లలో దాదాపు 350 యుద్ధ విమానాల సేకరణకు భారత వాయుసేన యోచిస్తోంది. ఈ మేర‌కు భారత వైమానిక దళాధిపతి ఆర్​కేఎస్​ భదౌరియా తెలిపారు. భారత అంతరిక్ష రంగంపై దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సరిహద్దులో...
News

ఆఫ్గన్ అంశంపై చేయి చేయి క‌లుపుదాం..

భారత్, రష్యా నిర్ణ‌యం న్యూఢిల్లీ: అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్​ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ దిల్లీలో సమావేశమయ్యారు....
News

భళారే… నారీ!

ఆవు పేడతో గణపతి విగ్రహాల తయారీ భోపాల్‌ యువతి వినూత్న ఆలోచన భోపాల్‌: గోమాత సకల దేవతలకు ఆలవాలం. గోవు పంచకం, గోమయం లేనిదే హిందువులు పూజలు చేయరు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఆవు తాజాగా, ఓ యువతికి ప్రశంసలు తెప్పిస్తోంది....
News

భారీ పేలుడుకు మావోల యత్నం… భగ్నం చేసిన భద్రత దళాలు

ఝార్ఖండ్​​: మావోయిస్టుల చ‌ర్య‌లు ఆగ‌డం లేదు. నిఘా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఝార్ఖండ్​​లో సెంట్రల్ రిజర్వ్​ పోలీస్​ దళాదళాలు, స్థానిక పోలీసులు భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకొని,...
News

వాయుసేనకు 56 రవాణా విమానాలు

స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారీ దేశంలోనే తొలి ప్రాజెక్టు ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి న్యూఢిల్లీ: భారత వాయుసేన కోసం విమానాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 56 సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం...
News

జనగాంలో బయటపడిన అరుదైన విగ్రహం

పెద్దపల్లి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద అరుదైన మూషిక శిల్పం బయటపడిరది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ,...
News

ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు

ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో...
News

అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించి.. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం...
News

మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు

పెరగనున్న ఉపాధి, కేంద్రం వెల్ల‌డి న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం మైనింగ్ రంగంలో భారీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది. దీంతో భారీగా ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ఆశిస్తోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాకారానికి వంద ఖనిజాల బ్లాక్‌లను వేలానికి ప్ర‌క‌ట‌న చేసింది. ఈ గనుల...
1 1,925 1,926 1,927 1,928 1,929 2,292
Page 1927 of 2292