News

News

తాలిబన్లు… మానవ రూపంలో ఉన్న రాక్షసులు!

గర్భిణీ పోలీసు అధికారిణిని కాల్చి చంపిన వైనం కాబుల్‌: ప్రపంచ దేశాల ఆందోళన, అఫ్గాన్‌ దేశ పౌరుల భయమే నిజమైంది. తాము మారిపోయిన తాలిబన్లమంటూ శాంతి వచనాలు వల్లెవేసిన ముష్కరులు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచకత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా...
News

దళితులు మతం మారితే ఇక అంతే సంగతి!

క్రైస్తవ దళితులుగా పరిగణలోకి రారు... పుట్టుక‌తో ఉన్న హక్కులు కోల్పోతారు - హిందూ షెడ్యూల్‌ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భోని గణేష్‌ అనకాపల్లి: పుట్టకతో దళితులుగా ఉన్న వారు క్రైస్తవం పుచ్చుకుంటే, ఇక వారి సంగతి అంతేనని, ఇటువంటి...
News

తాలిబన్ల అత్యుత్సాహంతో 17 మంది పౌరులు బలి

తాలిబన్ల అతి ప్రవర్తనకు 17 మంది బలయ్యారు! మరో 41 మంది గాయపడ్డారు. పంజ్‌షేర్‌లో పైచేయి సాధించామంటూ కొందరు తాలిబన్లు.. శుక్రవారం రాత్రి కాబుల్‌లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపారు. తుపాకులు గురితప్పడం వల్ల ప్రాణనష్టం...
News

ఢిల్లీ పై ఉగ్ర కుట్ర.. హెచ్చరించిన నిఘా వర్గాలు… అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు...
News

కశ్మీర్ వేర్పాటువాది భౌతిక కాయంపై పాక్ జెండా, భారత వ్యతిరేక నినాదాలు.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు..

జమ్ముకశ్మీర్​లో బుధవారం మృతిచెందిన పాకిస్థాన్​ అనుకూల ఏర్పాటువాద నేత సయ్యద్​ అలి షా గిలానీ మృతదేహంపై పాక్​ జాతీయ జెండా కప్పినందుకు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులు వెల్లడించారు. పొరుగు దేశం...
News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… కూల్చిన భద్రతా దళాలు

పంజాబ్​లోని భారత్- పాక్​ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్​ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్​ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్​లోని తార్న్​తరాన్​ జిల్లాలో జరిగినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన వెంటనే అప్రమత్తమైనట్లు...
News

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌...
News

పశ్చిమ బెంగాల్‌ హింసపై సీబీఐ రెండు ఛార్జ్‌షీట్‌ల దాఖలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సీజన్‌లో జరిగిన హింస, ఇతర నేరాలపై కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 25న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. నార్త్‌ 24 పరగణ జిల్లాలోని భట్పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన...
News

గొప్ప సమాజమే సంఘ ధ్యేయం

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే గొప్ప సమాజం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం(ఆర్‌ఎస్‌ఎస్‌) పరితపిస్తోందని, సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజం అమోదముద్ర వేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే అన్నారు. దేశవ్యాప్తంగా 365...
News

కొత్త తరం విమానం హన్సా స‌క్సెస్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్‌ రీసెర్చ్-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), బెంగళూరు వారు రూపొందించి, అభివృద్ధి చేసిన హంసా న్యూ జనరేషన్ (NG) విమానం, శుక్రవారం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) విమానాశ్రయం నుండి ప‌రీక్షించింది. ఇది విజయవంతమైంది. 4000...
1 1,929 1,930 1,931 1,932 1,933 2,292
Page 1931 of 2292