News

News

మారని పాకిస్థాన్ వక్రబుద్ధి!

కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామంటూ కారుకూతలు న్యూఢిల్లీ: కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్‌ను భారత్ మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం...
News

ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బ‌లి!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయ‌తీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు....
ArticlesNews

ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి

అది 1922 వ సంవత్సరం. ఆంగ్లేయుల పాలనా కాలం. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు కేంద్రంగా పన్ను నిరాకరణ ఉద్యమం గ్రామ గ్రామాన జరుగుతున్న రోజులవి. గుంటూరు జిల్లా కాకుమాను గ్రామం. గ్రామానికి జిల్లా...
News

పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టిన భద్రత దళాలు

36 కిలోల హెరాయిన్ స్వాధీనం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల మీదుగా భారత్​లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా...
News

భారత కోకిల లతా మంగేష్కర్‌ ఇకలేరు..

ముంబయి: భారత కోకిలగా యావత్‌ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల కరోనా...
News

భారత్‌కు ఐదోసారి అండర్-19 ప్రపంచ కప్

న్యూఢిల్లీ: భారత్‌కు ఐదోసారి అండ‌ర్‌-19 క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ వ‌రించింది. ఇంగ్లండ్ జట్టుతో శ‌నివారం జరిగిన ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ జాకబ్ బెథెల్(2), కెప్టెన్...
News

ప్రపంచానికి దారి చూపే రామానుజాచార్యుల బోధనలు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భాగ్య‌న‌గ‌రం: రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం...
News

ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా భారత్‌

భాగ్య‌న‌గ‌రం: ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటూ ఇక్రిశాట్‌లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను...
News

సిమి ఉగ్రవాదుల అరెస్టు

ఖాండ్వా(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమీ(స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యతిరేక కేసులు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఉగ్రవాదులు రఫీక్, బబ్లూ అలియాస్ బబ్లియాలను పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేశారు....
News

వారసత్వ ప్రదేశాల జాబితాలో లేపాక్షి లేదు

న్యూఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం దేశంలో గుర్తించిన 46 తాత్కాలిక ప్రదేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర...
1 1,929 1,930 1,931 1,932 1,933 2,434
Page 1931 of 2434