News

News

బుల్‌డోజర్ సౌండ్‌!… ఐదుగురు గ్యాంగ్‌రేప్ నిందితుల లొంగుబాటు!

అంబేద్కర్ నగర్(ఉత్తరప్రదేశ్): పోలీసుల బుల్డోజర్ చర్యకు భయపడి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు లొంగిపోయారు. ఈ సంఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాలివి. 2022 మార్చి 29న జైత్‌పూర్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్...
News

అల్ ఖైదా చీఫ్ వీడియోపై ఆగ్రవేశాలు

గౌహ‌తి: హిజాబ్‌ను సమర్థిస్తూ నినాదాలు చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కన్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆల్‌ ఖైదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌ జవహరి విడుదల చేసినట్టుగా పేర్కొంటున్న వీడియోపై దేశంలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర...
News

‘బీస్ట్’ విడుద‌ల చేయొద్దు : తమిళనాడు ముస్లిం లీగ్ డిమాండ్‌

ఇప్పటికే కువైట్‌లో నిషేధం చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి....
News

బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు!

రూ. ల‌క్ష‌లు పంపిన గోర‌ఖ్‌నాథ్ నేర‌స్తుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు క‌లిగివున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన గోరఖ్‌నాథ్‌ దేవాలయంపై జరిగిన దాడిపై ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో...
News

జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు

జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హరిపోరా ట్రెంజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భారత సైన్యం, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది...
News

స్వదేశీ పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ ట్రక్కులు

వాహన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీతో జత‌కట్టిన గుజరాత్‌ సంస్థ ట్రిటాన్.. దేశంలోనే మొట్టమొదటి ఈ-ట్రక్కును గుజరాత్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం...
News

పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం కృషి అభినందనీయం

ప్రశంసించిన ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా...
News

భారత యోగ శిక్షకులకు ప్రత్యేక వీసా ప్రకటించిన ఆస్ట్రేలియా

కాన్బెర్రా: భారత యోగా శిక్షకులు, చెఫ్‌ల‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి డాన్...
News

దేశం కోసం పనిచేయడమే బీజేపీ రాజకీయ లక్ష్యం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు....
News

ముస్లిం పండ్ల వ్యాపారాల‌ను బహిష్కరించాలి

కర్ణాటకలో పెరుగుతున్న డిమాండ్ బెంగ‌ళూరు: కర్ణాటకలో పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కో ఆర్డినేటర్...
1 1,929 1,930 1,931 1,932 1,933 2,493
Page 1931 of 2493