News

Newsvideos

సిమ్లా : తల్లి చిత్రంతో యువతి – ఫిదా అయిన ప్రధాని

* తల నిమిరి యువతికి ఆశీస్సులందించిన ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఆ యువతి ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ చిత్రాన్ని గీసి చేతిలో పట్టుకుని నిలబడగా ప్రధాని గమనించారు....
News

తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చొరబడిన చైనా విమానాలు

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు చైనా ఆజ్యం పోస్తోంది. తాజాగా తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి 30 చైనా విమానాలు దూసుకెళ్లాయి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొన్నట్లు తైవాన్‌ ప్రకటించింది. తైవాన్‌ పై చైనా దండెత్తితే తాము జోక్యం చేసుకొంటామని...
News

11వ విడత పీఎం కిసాన్ నిధిని విడుదల చేసిన ప్రధాని మోడీ

* ఈ ప్రభుత్వం మీకు బాస్ కాదు - సేవకుడు దేశంలోని 130కోట్లకుపైగా పౌరుల సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి (PM-Kisan) 11వ విడత నిధులు విడుదల చేసిన...
News

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో మహిళా టీచర్ మృతి

* మొన్న టీవీ నటి. ఇప్పుడు టీచర్ * ఉగ్రమూకల చేతిలో బలవుతోన్న సామాన్య పౌరులు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ మహిళలు, సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. మంగళవారం కుల్గాంలోని గోపాల్‌రాలో ఉగ్రమూకలు ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాయి. ఆ ఘటనలో...
News

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు...
News

మోడీకే మా ఓటు – సర్వేలో వెల్లడించిన జనం

విదేశాల దాడులు, కుట్రలు, కరోనా వేవ్ లు, ఆర్థిక ఇబ్బందులు, అసత్య ప్రచారాలు, దేశద్రోహ మూకల ఆగడాలు ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి దేశాన్ని ఎన్నో రంగాలలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పైనే ప్రజలు మళ్లీ ఆశలు...
News

హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో...
News

సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్

* కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్న ప్రధాని మోడీ * దేశవ్యాప్త నిర్వహణకు కసరత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు సిమ్లాలో పర్యటించనున్నారు. 8 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించే గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ ‌లో ప్రధాని...
News

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

* పోలీసు హత్యకేసులో ప్రమేయమున్న ఉగ్రవాది హతం కశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పుల్వామాలోని గుండిపొరా గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌(జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో.. మే...
News

ప్రజాస్వామ్యంపై జిన్ ‌పింగ్ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

“ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి” అని చైనా అధ్యక్షుడు జిన్ ‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో బైడెన్‌ ప్రసంగిస్తూ... అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా...
1 1,868 1,869 1,870 1,871 1,872 2,492
Page 1870 of 2492