News

News

నేటి నుంచి తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం

తిరుప‌తి: తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరిలో తనిఖీ చేస్తామని.. ప్లాస్టిక్ రహిత వస్తువులనే తిరుమలకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిస్తున్నామన్న టీటీడీ అధికారులు.. తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో...
News

యూనిఫాం సివిల్ కోడ్‌కు మేం వ్యతిరేకం… మరోసారి నోరు పారేసుకున్న ఒవైసీ

భాగ్య‌న‌గ‌రం: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నోరు పారేసుకున్నారు. అసదుద్దీన్ ఒవైసీ జైపూర్‌లో రాజస్థాన్ పార్టీ యూనిట్‌ను...
News

మోడీ ఎనిమిదేళ్ల సుపరిపాలనపై వంద పేజీల కర పుస్తకం విడుదల

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ళ‌లో దేశానికి సుపరిపాలన అందించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపింది. మోదీ ప్రధాని పీఠమెక్కాక చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన...
News

దేశంలో జనాభా నియంత్రణకు కొత్త చట్టం తేనున్న కేంద్రం

సేవా, సంక్షేమం, సుపరిపాలనే మోదీ మంత్రం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించేందుకు అవసరమైన చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఛత్తీస్​గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో...
News

ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం…

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు అమ‌రావ‌తి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ...
News

త్వరలో దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరులు?

* ఆ అంశంపై చర్చిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా బ్రాహ్మణేతరుల నియామకంపై చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని...
News

దేశంలో మంకీపాక్స్ కేసులు లేవు – కేంద్రం స్పష్టీకరణ

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను మంకీపాక్స్ కేసులు వణికిస్తున్నాయి. 25కు పైగా దేశాలకు ఈ వ్యాధి వ్యాపించగా గత పది రోజులుగా భారత్లో మూడు మంకీపాక్స్ అనుమానితులకు టెస్టులు చేయగా, నెగిటివ్ వచ్చింది. 'దేశంలో ఇంతవరకు మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు....
News

శ్రీలంకను ఆపదలో ఆదుకుంటున్న భారత్

ఆపద సమయంలో భారత్ శ్రీలంకకు భారీ సాయం చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మన దేశం మరోసారి ఆపన్న హస్తం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్ ‌ను శ్రీలంకకు...
ArticlesNews

పరమ ధార్మికురాలు.. రాణి అహల్యాబాయి హోల్కర్ 

“రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయింది.  బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో, దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య “ అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాలగోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లీ అనే...
Newsvideos

సిమ్లా : తల్లి చిత్రంతో యువతి – ఫిదా అయిన ప్రధాని

* తల నిమిరి యువతికి ఆశీస్సులందించిన ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఆ యువతి ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ చిత్రాన్ని గీసి చేతిలో పట్టుకుని నిలబడగా ప్రధాని గమనించారు....
1 1,867 1,868 1,869 1,870 1,871 2,492
Page 1869 of 2492