News

News

మోదీ నోట ప్రకాశం జిల్లా వాసి మాట!

అమ‌రావ‌తి: మన్‌ కీ బాత్‌లో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి అభినందించారు. వందమందికి సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని.. పదవీ విరమణ...
News

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస

కాబూల్‌: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్‌ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్‌-...
News

త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…

యోగి ఆదిత్యనాథ్ ల‌క్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మథుర,...
News

అనాథ చిన్నారుల కోసం పీఎం కేర్స్ పథకం : మోడీ

న్యూఢిల్లీ: కొవిడ్​ కారణంగా తల్లిందడ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్​ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్​ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి...
News

అసొంలో ‘బిహూ’తో క్రైస్తవ మిషనరీల మ‌త మార్పిడులు!

అసొం: వెనుకబడిన వర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ ర‌కాలుగా అడ్డ‌దారులు తొక్కుతున్నాయి. తాజాగా... అసొంలో ఎంతో విలువైన‌ బిహు నృత్య సంగీతాన్ని ఎంచుకున్నాయి. ఈ క‌ళ‌తో అమాయ‌కుల‌ను మ‌భ్య‌పెడుతున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే నేపాల్, ఆదివాసీ/బన్వాసీ వర్గాల‌పై...
News

ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో...
News

‘కేన్స్’లో సత్తా చాటిన ఇండియన్ డాక్యుమెంటరీ

నయా భారత్ అన్ని రంగాలలోనూ తన సత్తా చాటుతోంది. ఇప్పుడు తాజాగా చలనచిత్రరంగంలోనూ తన సత్తాను చాటింది. భారత్ లో అంతర్జాతీయ స్థాయి చిత్రాలు, డాక్యుమెంటరీలు నిర్మాణం కావన్న అభిప్రాయానికి తెరదించుతూ భారతీయ డాక్యుమెంటరీ ఒకటి అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది....
News

నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం

* 22 మంది మృతి ? * ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఈరోజు ఉదయం నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం అయింది. సిబ్బంది సహా 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ బయల్దేరిన తారా ఎయిర్ విమానం ఘమ్సీ ప్రాంతంలో...
News

చర్చిలో తొక్కిసలాట – 31 మంది బలి

* మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే నైజీరియాలోని పోర్ట్ హార్ కోర్ట్ నగరంలో ఘోర దుర్ఘటన జరిగింది. ఒక చర్చి వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున చర్చి వద్ద...
News

భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం

చైనాను వెనక్కినెట్టి భారత కీలక వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2021-22లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లుకు చేరింది. 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020-21లో భారత్ నుంచి అమెరికాకు 76.11 బిలియన్ డాలర్ల...
1 1,869 1,870 1,871 1,872 1,873 2,492
Page 1871 of 2492