News

News

అటల్ బిహారీ వాజపేయికి తమిళనాడులో గుడి… ఉమాభార‌తి శంకుస్థాప‌న

చెన్నై: దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్‌ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో...
News

క‌శ్మీర్‌లో ఎన్‌.ఐ.ఎ సోదాలు!

క‌శ్మీర్‌: క‌శ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు ఎక్కువైన సంగతి తెలిసిందే! లోయలో స్థానికేతరులు, కశ్మీరీ పండిట్‌లపై దాడులు చోటు చేసుకుంటూ ఉన్న సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఏ) ఇటీవ‌ల‌ లోయలోని పలు ప్రదేశాలలో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టి.ఆర్‌.ఎఫ్‌)కి చెందిన అనుమానిత...
News

హౌరాలో శ్రీ‌రామనవమి ఊరేగింపుపై ముస్లింల రాళ్ళ దాడి!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీ‌రామనవమి ఊరేగింపుపై రాళ్ళ దాడి జరిగింది. ముస్లింలు చేసిన దాడి కారణంగా భక్తులు ఊరేగింపును వదిలివేయవలసి వచ్చింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. హౌరా నగరానికి చెందిన ట్విట్టర్ వినియోగదారుల ప్రకారం, ముస్లిం గుంపు... ఊరేగింపుపై...
News

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో హిందూ ఆల‌యానికి నిప్పు!

ఖార్గోన్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): ఖార్గోన్ ప‌ట్ట‌ణంలోని ఓ హిందూ దేవాల‌యాన్ని ముస్లింలు త‌గులుబెట్టారు. ఆల‌యానికి నిప్పు పెట్టిన త‌ర్వాత వారేమి అంటున్నారో మీరే వీడియోలో వినండి. ఆ మూక‌కు భ‌య‌ప‌డి... తాను ఏమి చేయ‌గ‌ల‌న‌ని ఆవేద‌న చెందిన ఒక హిందువు ఈ దారుణాన్ని వీడియో...
News

వైభ‌వం… శ్రీ‌రామ శోభాయాత్ర‌

గుంటూరు: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో స్థానిక శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభ‌వంగా శ్రీ‌రామ శోభాయాత్ర‌ జ‌రిగింది. సుమారు అయిదు వేల మంది రామ‌, హ‌నుమ భ‌క్తులు పాల్గొన్నార‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు. ఊహించని రీతిలో...
News

దేశ‌వ్యాప్తంగా పాకుతున్న ముస్లింల హింస‌!

భోపాల్‌: ఈ హిందూ దేశంలో ఇత‌రుల‌తో అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిమెలిసి బ‌త‌కాల్సిన ముస్లింలు.. మ‌తోన్మాదాన్ని త‌ల‌కెక్కించుకుని రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నిన్నటి వ‌ర‌కు ప‌శ్చిమ బెంగాల్‌లోనే హిందువుల‌పై పెరిగిన ముస్లింల దాడులు.. ఇప్ప‌డు దేశ‌వ్యాప్తంగా పాకుతున్నాయి. దీంతో హిందూ కుటుంబాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి....
News

జైళ్ళ‌లో మహా మృత్యుంజయ, గాయత్రి మంత్రాలు

లక్నో: ఇక నుంచి జైళ్లలో మహా మృత్యుంజయ‌ మంత్రం, గాయత్రీ మంత్రాలు వినిపిస్తాయి. ఖైదీల మానసిక ప్రశాంతత కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. జైళ్ళ‌లో మహా మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం పఠించాలని జైళ్ళ శాఖ...
News

కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత!

షెర్‌బోర్న్: కెనడాలోని షెర్‌బోర్న్ ప్రాంతంలో గురువారం కార్తీక్ వాసుదేవ్ అనే భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్‌కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే...
News

హఫీజ్‌ సయీద్‌ కుమారుడూ ఉగ్రవాదే!

న్యూఢిల్లీ: ముంబై మారణకాండ సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కుమారుడు హఫీజ్‌ తల్హా సయీద్‌(46) కూడా ఉగ్రవాదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో ఉగ్రవాదుల నియామకం, నిధుల సేకరణ, ఉగ్ర దాడుల అమల్లో తల్హా చురుగ్గా పాల్గొన్నాడని కేంద్ర...
News

క‌ర్నాట‌క‌లో మ‌ధును చంపిన తౌసీఫ్ & గ్యాంగ్‌!

శివ‌మొగ్గ‌: క‌ర్నాట‌క‌లోని శివమొగ్గలో 22 ఏళ్ళ‌ మధును తౌసీఫ్, అతని ఐదుగురు స్నేహితులు పగటిపూట కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘ‌ట‌న ఈ నెల ఏడోతేదీ జ‌రిగింది. కొన్ని నెలల క్రితం, ఇది బహిరంగ ప్రదేశం కాబట్టి గంజాయి తాగవద్దని తౌసీఫ్,...
1 1,869 1,870 1,871 1,872 1,873 2,436
Page 1871 of 2436