News

News

ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్రం ప్రగతి

వంద దేశాలకు దేశీయ ఔషధాల ఎగుమతి.. ప్రధాని మోడీ ట్వీట్ న్యూఢిల్లీ: ఔషధాలు, టీకాలను ఎగుమతి చేయడం, విదేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, రక్షణపరంగా సొంతకాళ్ళ‌పై నిలబడేలా చేపట్టిన చర్యలు.. వీటన్నింటికీ కేంద్రం సంస్కరణలే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌...
News

ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు

తిరుప‌తి: పేదవారికి అండగా ఉండడానికి కల్యాణమస్తూ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు ఏడో తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని...
News

సురక్షిత ప్రాంతాలకు క‌శ్మీర్ పండిట్లు

క‌శ్మీర్‌: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు పండిట్లే టార్గెట్‌గా మారణకాండకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా పండిట్లు చేస్తున్న ఆందోళనలతో సుమారు 177 మంది కశ్మీరీ పండిట్‌ టీచర్లను సురక్షిత ప్రాంతమైన జమ్మూకు బదిలీ చేసింది. కేంద్ర హోం మంత్రి...
News

కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం చిత్రాలు?

న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మాత్రమే ఉంటోంది. తొలిసారి ఇతరుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్​బీఐ...
News

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలుగమ్మాయి జ్యోతిక

అమ‌రావ‌తి: తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ(ఆంధ్రప్రదేశ్​) 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 18 పతకాలతో సత్తా చాటిన ఆమె.. తాజాగా అంతర్జాతీయ స్ప్రింట్​, రిలే కప్​ అథ్లెటిక్స్​ పోటీల్లోనూ మెరిసింది. తుర్కియా(ట‌ర్కీ)వేదికగా జరుగుతున్న...
News

చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి!

నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు చర్చిపై విరుచుకుపడ్డారు. ఓ చర్చిపై ఆదివారం కాల్పులు జరపడంతో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున...
News

తిరుమలకు త్వరలో 100 ఆర్టీసీ విద్యుత్ బస్సులు

తిరుప‌తి: తిరుమలలో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ప్రారంభించామని చెబుతూ త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌కృతిని కాపాడుకుంటేనే...
News

వారణాసి బాంబు పేలుళ్ళ దోషి… ఉగ్రవాది వలియుల్లా ఖాన్!

వారణాసి: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాల నగరం వారణాసిలో పదహారేళ్ళ క్రితం జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఉగ్రవాది వలియుల్లా ఖాన్ దోషి అని ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. ఖాన్‌కు శిక్షను ఈ నెల ఆరోతేదీన‌ ఖరారు...
News

కాన్పూర్ మత ఘర్షణల వెనుక ముస్లిం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్తం

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బెకాన్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) హస్తం ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కాన్పూర్ అల్లర్ల మూలాలు పశ్చిమ బెంగాల్,...
ArticlesNews

అసామాన్య వ్యక్తిత్వం శ్రీ గురూజీ గోళ్వల్కర్‌

అస్పృశ్యత, అంటరానితనం అనేవి.. సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన.. వీటిని పెద్దరాయిని క్రేన్‌తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కాని ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు,...
1 1,757 1,758 1,759 1,760 1,761 2,387
Page 1759 of 2387