News

News

కేంద్ర ప‌థ‌కాల పేర్లు మార్చిన వైసీపీ: ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు!

అమ‌రావ‌తి: కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఆయుష్మాన్ భార‌త్ పేరిట ఓ బృహ‌త్త‌ర ఆరోగ్య ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని.. అదే ప‌థ‌కానికి ఆరోగ్య‌శ్రీ అని వైసీపీ ప్ర‌భుత్వం పేరు మార్చింద‌ని బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు చెరిగారు. ఈ ప‌థ‌కం...
News

ఇస్లామిక్ దేశాలకు భారత్ కౌంటర్!

న్యూఢిల్లీ: మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై కాషాయ పార్టీల నేత‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై ఇస్లామిక్ దేశాల స‌హ‌కార స‌మాఖ్య భ‌గ్గుమంది. భార‌త్‌పై త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది. ఇక ఓఐసీ ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ తోసిపుచ్చుతూ...
News

హిజ్బుల్ అగ్ర కమాండర్ పట్టివేత

జమ్మూకశ్మీర్‌: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ టాప్ కమాండర్ తాలిబ్ హుస్సేన్ గుజ్జర్ భద్రతా బలగాలకు చిక్కాడు. జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు బలగాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో గుజ్జర్...
News

వియత్నాంకు 12 హై స్పీడ్ బోట్లను అప్పగించనున్న భారత్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల ఎనిమిదోతేదీన‌ వియత్నాం వెళ్ళ‌నున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్‌తో రక్షణ పరమైన సహాకారంపై చర్చలు జరుపుతారు. ఈ...
News

ఎండ వేడిమి నుంచి శ్రీవారి కాలినడక భక్తులకు ఉపశమనం

అలిపిరి మార్గంలో గ్రీన్ కార్పెట్‌లు వేసిన టీటీడీ తిరుప‌తి: అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు ఎండకు కాళ్ళు కాలకుండా టీటీడీ గ్రీన్‌ కార్పెట్‌ ఏర్పాటు చేసింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద...
News

అయోధ్య రామయ్యకు ధర్మవరం జరీ వస్త్రం

అయోధ్య: అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న సీతారాముల కోసం రూపొందించిన రామకోటి జరీవస్త్ర ప్రదర్శనకు భక్తులనుంచి విశేష స్పందన లభించింది. ధర్మవరానికి చెందిన నేత కళాకారుడు నాగరాజు 180 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల పట్టవస్త్రంపై 13 జాతీయ భాషల్లో...
News

కాన్పూర్ : 15 మంది – వందల మందిని అడ్డుకున్నారు

* వందలాది మంది మతోన్మాదుల దాడిని అడ్డుకుని బస్తీని, బస్తీలోని మహిళల్ని కాపాడుకున్న 15 మంది హిందూ యువకులు * ఆ యువకులకి సర్వత్రా ప్రశంశలు * హీరోలుగా కీర్తిస్తున్న సోషల్ మీడియా కాన్పూర్ లోని ఆ బస్తీలోని వీధిలో మొత్తం...
News

ఒంగోలు జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం

ఒంగోలుః ఒంగోలు జేయంబీ చర్చి లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పాస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది....
News

‘గంగ‌మ్మ’ వ‌ద్ద ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పామన్నారు. 13 నదుల పునరుద్ధరణ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ‌ అడవులు 7,400 చదరపు కిలోమీటర్లకుపైగా పెరగడానికి...
News

అసొంలో బీజేపీ ఆఫీసుకు నిప్పు!

గువాహ‌టి: అసొంలోని సరుపథార్‌లోని బీజేపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. కర్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని 26 సీట్లకు ఈనెల ఎనిమిదోతేదీన‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం సంచలనమైంది. ఈ ఘటనను ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్...
1 1,756 1,757 1,758 1,759 1,760 2,387
Page 1758 of 2387