News

News

చార్ ధామ్‌కు నెల రోజుల్లో 14 లక్షల మంది భ‌క్తులు

అరుదైన రికార్డని వెల్లడించిన ఉత్తరాఖండ్ అధికారులు ఉత్తరాఖండ్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఆరంభం నుంచే వార్తల్లో నిలుస్తుంది. మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే...
ArticlesNews

ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి

కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. అమాయక హిందువుల ఊచకోత మళ్ళీ మొదలైంది. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 8 మంది కాశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ దాడుల వెనుక ఉన్నది నిర్ద్వంద్వంగా ఇస్లామిక్ శక్తుల సుదీర్ఘ వ్యూహం మాత్రమే....
News

చర్చనీయాంశంగా మారిన కశ్మీరీ ఫైల్స్ దర్శకుడి ఆవేదనభరిత వీడియో…

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మైనారిటీ హిందూ విద్యార్థుల గొంతు నొక్కుతోందని వెల్లడి న్యూఢిల్లీ: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి చెందిన ఒక వీడియో సందేశం, సోషల్ మీడియాతో పాటు న్యూస్ చానళ్లలో ప్రైమ్ టైమ్ చర్చనీయాంశంగా మారింది....
News

మసీదులో పూజలు చేస్తాం: వీహెచ్‌పీ ప్రతిన

'శ్రీరంగ'లో టిప్పుసుల్తాన్ మసీదు నిర్మించాడని ఆరోపణ భారీగా పోలీసుల మోహరింపు శ్రీరంగపట్నం: కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో నగరంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకూ 144...
News

భారతీయ మహిళలను కించపరిచేలా ఉన్న వాణిజ్య ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం

వాటిని తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్‌కు లేఖలు న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉంటున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తమ తమ సామాజిక మాధ్యమ వేదికల నుంచి అటువంటి ప్రకటనలను తొలగించాలంటూ కేంద్ర సమాచార,...
News

శ్రీవారి తెలంగాణ భక్తులకు శుభవార్త

రోజుకు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్ళే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌...
News

ఆయా ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఉన్న ముస్లింల‌ను మైనారిటీలుగా గుర్తించొద్దు

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ: జాతీయ మైనారిటీ కమిషన్ చట్టంలో నిబంధనను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్షన్‌ 2C చట్టబద్ధతను సవాల్ చేస్తూ మ‌ధురకు చెందిన దేవ్‌కీ నందన్ థాకూర్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు...
News

5 దార్ల‌ను ఎంచుకున్న గ్యాంగ్ రేప్ నిందితులు!

సెల్‌ఫోన్లు గోవాకు పంపి, క‌ర్ణాట‌క ప‌య‌నం దొరికిన ఇన్నోవా కారు భాగ్య‌న‌గ‌రం: హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ స‌మీపంలో బాలిక‌ను అప‌హ‌రించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్ద‌రు మేజ‌ర్లు కాగా.. ముగ్గురు...
News

స్పెల్లింగ్ బీ పోటీల్లో సత్తాచాటిన భారత సంతతి బాలలు

టెక్సాస్‌: 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు అమెరికాలో మరోసారి సత్తా చాటారు. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో టెక్సాస్‌లోని ఆంటోనొయోకు చెందిన హరిణి లోగస్(14) విజేతగా నిలవగా,...
News

గ్యాంగ్ రేప్‌ నిందితుడు మాలిక్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

భాగ్య‌న‌గ‌రం: రాజకీయ దుమారంకు దారితీస్తున్న జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ లో జరిగిన పార్టీ ఇంటర్ విద్యార్థులకు వీడ్కోలు పలకడం కోసం జరిగిన్నట్టు పోలీస్ దర్యాప్తులు వెల్లడైన్నట్టు తెలుస్తున్నది. ఓ కార్పొరేట్ స్కూల్ పార్టీ కోసమే ఈ పబ్‌ను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది....
1 1,758 1,759 1,760 1,761 1,762 2,387
Page 1760 of 2387