News

News

వచ్చే పదేళ్ళ‌లో భారత్‌కు దిక్సూచి కానున్న ఉత్తరప్రదేశ్: మోదీ

ల‌క్నో: సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందని చెబుతూ వచ్చే పదేళ్ళ‌లో భారతదేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. లక్నోలో యూపీ...
News

హిందూ సంప్రదాయాలపై దాడులు కొన‌సాగిస్తున్న డీఎంకే స‌ర్కార్‌.. తాజాగా ఆలయ సిబ్బంది బదిలీల్లో నిబంధ‌న‌లు స‌వ‌ర‌ణ‌!

తమిళనాడు: ఇక్క‌డి డీఎంకే ప్రభుత్వం హిందూ సంప్ర‌దాయాల‌పై దాడులు కొన‌సాగిస్తోంది. తాజాగా.. పూజారితో కూడిన ఆలయ సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేయడానికి హిందూ మత, దేవాదాయ బోర్డు చట్టంలోని నిబంధనలను సవరించింది. దురదృష్టవశాత్తు, వివిధ సంప్రదాయాలను అనుసరించి దేవాలయాల నుండి పూజారులను...
News

హిజ్బుల్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం

జమ్మూక‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు మరణించాడు. ఈ ఎన్‌కౌంట‌ర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది....
News

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు భద్రత కట్టుదిట్టం

క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హత్యలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు ఒక వంక చేబడుతూ, మరోవంక ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు భద్రతను పటిష్ఠ‌ పరిచారు. స్వయంగా...
News

బాలుడిపై మ‌ద‌ర్సా మ‌త పెద్ద‌ల అఘాయిత్యం, పోక్సో కింద కేసు!

గుజరాత్: అహ్మదాబాద్‌లోని బాపునగర్ మదానీ మదర్సాకు చెందిన ఇద్దరు మతపెద్దలు 13 ఏళ్ళ‌ మైనర్ బాలుడిని లైంగికంగా, శారీరకంగా వేధించారు. ప్రస్తుతం బాధితుడు శారదాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మతపెద్దలపై పోక్సో చ‌ట్టం కింద...
News

బాలికపై సామూహిక అత్యాచారంలో ఎంఐఎం ఎమ్యెల్యే కొడుకు?

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లోని 17 ఏళ్ళ‌ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై శనివారం రాత్రి పబ్‌లో పరిచయమైన కనీసం నలుగురు మైనర్ అబ్బాయిలు కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన ఐదుగురిలో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కాగా, మరొకరు మైనార్టీ కమీషన్...
News

అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు!

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన గంగమ్మ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఈ ప్రభలపై అధికార పార్టీ నేతలు అశ్లీల నృత్యాలు చేయించారు. మహిళల చుట్టూ చేరి,...
News

తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన

తిరుప‌తి: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టుమార్గంలో కాలినడకన వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు సకాలంలో తిరుమలకు చేర్చకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు ఉదయం ఎనిమిది గంటలకు తమ బ్యాగులను టీటీడీ లగేజీ కౌంటర్‌లో అందజేసి రసీదులు...
News

పీఎం శ్రీస్కూల్స్‌ను ప్రారంభించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో 'పీఎం శ్రీ స్కూల్స్​'ను ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ప్రకటించారు....
News

సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్‌కు పూర్వ వైభవం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవన శకం ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రస్థానం భారత దేశాన్ని తన పూర్వ వైభవం దిశగా నడిపిస్తుందని...
1 1,759 1,760 1,761 1,762 1,763 2,387
Page 1761 of 2387