News

News

బెంగళూరులో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్టు

బెంగళూరు: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ రెండేళ్ళుగా బెంగుళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి శ్రీరాంపుర ప్రాంతంలో...
News

హిజాబ్ వివాదం: 23 మంది విద్యార్థినులపై వారం సస్పెన్షన్

కర్ణాటక ప్రభుత్వం ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కోర్టులు ఎన్ని చట్టాలు చేసినా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదాన్ని కొందరు నిరంతరం రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత వారం ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో...
News

తియానన్మెన్‌ స్క్వేర్ పేరెత్తితే శివాలెత్తుతున్న చైనా

తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసే కార్యక్రమాన్ని చైనా ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏడాది జూన్ 4వ తేదీన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ..ఈ సారి ఇది అంత బాగా పనిచేసినట్లు కనిపించలేదు. చాలా మంది నెటిజన్లు...
News

టీవీలో మాత్రమే కనిపిస్తున్న మత అసహనం: సద్గురు జగ్గీ వాసుదేవ్

న్యూఢిల్లీ: దేశంలో మత అసహనం టీవీల్లోనే కనిపిస్తోందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. నిజానికి దేశంలో గత దశాబ్ద కాలంలో పెద్ద పెద్ద మత ఘర్షణలేవీ జరగలేదని గుర్తు చేశారు. టీవీ స్టూడియోల్లో మాత్రం దేశంలో...
News

జమ్మూ : డ్రోన్ సాయం‌తో బాంబులు విడిచి పేలుళ్లకు యత్నం భగ్నం

* పాకిస్థాన్ ముష్కరుల కుట్ర భగ్నం వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ‌ను గుర్తించి కాల్పులు...
News

అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా భారత బ్యాంకులు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర...
News

వారణాసి పేలుళ్ళ‌ కేసులో ఉగ్రవాది వలీవుల్లాకు మరణశిక్ష!

ఘజియాబాద్: 2006 వరుస పేలుళ్ళ‌ కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లాకు జిల్లా, సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా మరణశిక్ష విధించారు. శనివారం కోర్టు వలీవుల్లాను దోషిగా తేల్చింది. వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ళ‌లో 18 మంది మృతి చెందగా,...
News

గ్యాంగ్ రేప్‌ కేసు.. బెంజ్‌ కారులో సాక్ష్యాలు ల‌భ్యం!

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్‌ కేసు దర్యాప్తులో బెంజ్‌ కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పు కూడా క్లూస్‌ టీమ్‌ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా...
News

చ‌ర్చి నిర్మాణానికి 87 ఏళ్ళ హిందువుడి భూమి ఆక్ర‌మ‌ణ‌!

త‌మిళ‌నాడు: ఒక పాస్టర్ అద్దెకు తీసుకున్న స్థ‌లంలో చ‌ర్చి నిర్మించాడు. అయితే, ఈ నిర్మాణంలో 87 ఏళ్ళ హిందువుని భూమిని కూడా ఆక్ర‌మించాడు. పూర్వ‌ప‌రాలు ప‌రిశీలించిన మ‌ద్రాస్ హైకోర్టు ఆ వృద్ధుని ఆస్తిని ఆక్రమించిన చర్చిని తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది....
News

విజయవంతంగా యుగ తులసి గో వితరణ

భాగ్య‌న‌గ‌రం: అక్రమ రవాణా నుండి రక్షించిన గోవులను గో ఆధారిత వ్యవసాయ రైతులకు ఉచితంగా అందించే గో వితరణ కార్యక్రమం యుగ తులసి గో మహా క్షేత్రంలో సోమ‌వారం విజయవంతంగా జరిగింది. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కె.శివ కుమార్,...
1 1,755 1,756 1,757 1,758 1,759 2,387
Page 1757 of 2387