News

News

గ‌రుడ వాహ‌నంపై అమ్మ‌వారు ద‌ర్శ‌నం

తిరుచానూరు: తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటల వరకు నీరాడ మండపంలో...
News

దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంతోపాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు రోజుకు కావాల్సిన నాలుగు వేల లీట‌ర్ల పాలు, శ్రీ‌వారి ఆల‌యానికి అవ‌స‌ర‌మైన నెయ్యి దేశీయ గోవుల నుండి సేక‌రించ‌డం కోసం గోవుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి...
News

బల్లెం విసిరి నీరజ్ చోప్రా మరో రికార్డు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ విజేత నీరజ్​ చోప్రా మరో రికార్డ్​ సృష్టించాడు. జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఫిన్లాండ్​ ​ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీటర్లు బల్లెం విసిరి ఈ ఫీట్​ నమోదు చేశాడు. గతేడాది...
News

18500 అడుగుల ఎత్తులో ఆరెస్సెస్ శాఖ

దేశభక్తికి, క్రమశిక్షణకి, పట్టుదలకి, కార్య దక్షతకి, కార్య కుశలతకి మారుపేరు ఆరెస్సెస్ స్వయంసేవకులు. 1925 విజయదశమి పర్వదినాన మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభమైన ఆరెస్సెస్ శాఖ నేడు దశ దిశలా వ్యాపించి దేశంలోని అన్ని ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రాకిందంటే... దాని...
News

క‌శ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత!

బ్యాంక్ మేనేజర్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. కంజులార్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు బుధవారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి...
News

గోవులకు ప్రత్యేక విందు

తొట్టి నిండా పళ్ల రసం.. గంపలకొద్దీ డ్రైఫ్రూట్స్‌ గుజరాత్‌లోని వడోదరలో గోవులకు పసందైన విందు అందించారు దాతలు. కజ్రాన్‌ మియాగం ప్రాంతం పంజ్రపోల్‌లోని ఓ గోశాలలో ఉన్న ఆవులకు 800 కిలోల మామిడి పళ్ల రసం, 600 కిలోల డ్రైఫ్రూట్‌లను ఆహారంగా...
News

పీజీ లేకుండానే పీహెచ్‌డీ – యూజీసీ కీలక నిర్ణయం

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) లేకుండానే పీహెచ్‌డీ చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో 7.5/10 సీజీపీఏతో ఉత్తీర్ణులైనవారు పీహెచ్‌డీకి అర్హులయ్యేలా యూజీసీ నిబంధనలు రూపొందించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 0.5 మేర...
News

మరోసారి బయటపడిన చైనా-పాక్​ దోస్తీ..

న్యూఢిల్లీ: చైనా-పాక్​ దోస్తీ మ‌రోసారి బట్టబయలైంది. రెండు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలోపేతమైంది. పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి ఖమర్‌ జావెద్‌ బజ్వా నేతృత్వంలో ఆ దేశ త్రివిధ దళాల ప్రతినిధి బృందం.. చైనాలో జూన్‌ 9 నుంచి...
News

సాయుధ బలగాల్లో కొత్త సర్వీస్ ‘అగ్నిపథ్ ’

న్యూఢిల్లీ: యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్ళ‌ కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు...
News

ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ చట్ట విరుద్ధం

ప్రకటనలు ప్రచురించవద్దని ప్రింట్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ: ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్లాట్​ఫామ్స్ ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆన్​లైన్​ బెట్టింగ్​,...
1 1,744 1,745 1,746 1,747 1,748 2,386
Page 1746 of 2386