News

News

శ్రీ‌వారి భక్తులను ఢీకొన్న లారీ… ఒకరు మృతి

తిరుప‌తి: తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నవారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...
News

మావోయిస్టు నేతలపై ఎన్‌.ఐ.ఎ భారీ రివార్డులు

న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ నేతలపై ఎన్ఐఏ రివార్డులను ప్రకటించింది. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్పై రూ.50 లక్షలు రివార్డ్‌ను ప్రకటించింది. అలాగే 2013లో ఛత్తీస్గఢ్ జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న.. 21 మందిపై రూ.1.25 కోట్లకు పైగా రివార్డులను ప్రకటించింది. కమాండర్ హిడ్మాపై...
News

యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోవ‌త్స‌వాన్ని ఈ నెల 21న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లోని మైసూర్ ప్యాలెస్ లో జరిగే ప్రధాన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా సాధ‌న చేయ‌నున్నారు. 75 మంది కేంద్ర మంత్రులు...
News

యూనివర్శిటీల ఛాన్సలర్‌గా మమతా… బీజేపీ సవాల్

కోల్‌క‌తా: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రిని నియమించే బిలును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో 182 మంది అనుకూలంగా, 40 మంది వ్యతిరేకంగా ఓట్లు పడడంతో ‘పశ్చిమ బెంగాల్ విశ్వవిద్యాలయ...
News

నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసుల సమన్లు!

కోల్‌కతా : బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు....
News

బోర్డర్లో భారీగా బంగారం పట్టివేత

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు బార్డర్ సెక్యూరిటీ బలగాలు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి...
News

అమెజాన్​కు రూ.202 కోట్ల జరిమానా!

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్​కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందంపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్​ దాఖలు చేసిన పిటిషన్​ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించింది. ఒప్పందం...
News

ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌ నిషేధంపై సిఫార్స్

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని భారత ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నికల మొదటి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నిర్వహించడం,...
News

ఐక్యరాజ్య సమితి విఫలంతోనే కొత్త గ్రూపులు: కేంద్ర మంత్రి జైశంకర్‌

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ విశాఖ‌ప‌ట్నం: ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడంతోనే మధ్యలో జీ7, జీ20 గ్రూపులు పుట్టుకొచ్చాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. చైనా దేశం సరిహద్దు చట్టాలు, ఒప్పందాలను మీరిందన్నారు. అయినప్పటికీ వాణిజ్య వ్యవహారాల...
News

భార‌త్‌తో సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతో అవసరం: చైనా విదేశాంగ శాఖ మంత్రి

న్యూఢిల్లీ: భారత్‌తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వెంట శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్‌ వీ ఫెంఘే అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతో అవసరమన్నారు....
1 1,746 1,747 1,748 1,749 1,750 2,386
Page 1748 of 2386