News

News

ముస్లిం సెనెటర్ తీర్మానాన్ని తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్ఠ‌ను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ కు వంత పాడుతూ.. తమ మనస్సు నిండా భారత వ్యతిరేక‌తను నింపుకొంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన డెమెక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ మరోసారి తన...
News

సరయూ నదిలో ఓ జంట రాసలీలలు.. చితకబాదిన భక్తులు

అయోధ్య: అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూనదిలో ఓ జంట ముద్దుల్లో మునిగిపోవడంతో అది చూసిన జనాలు ఆ వ్యక్తిని చితకబాదిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో...
News

అగ్నిపథ్ అల్లర్లతో రైల్వేకు రూ. వెయ్యి కోట్ల ఆస్తి నష్టం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దాదాపు పది రోజులుగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిరసనల్లో భాగంగా రైల్వే సంస్థలపై దాడులు జరిగాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో...
News

పతనం అంచున థాకరే ప్రభుత్వం…. వేచి చూస్తున్న బీజేపీ

ముంబై: తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండేకు శివసేనతో మెజారిటీ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు స్పష్టం కావడంతో మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి సంకీర్ణం గురువారం పతనం అంచుకు చేరుకొంది. కూటమి ప్రభుత్వంను...
News

ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు

భాగ్య‌న‌గ‌రం: రామ్ గోపాల్ వర్మ ద్రౌపది ముర్ముపై కూడా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
News

ద్రౌపది ముర్ము నామినేష‌న్‌

న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్‌ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను...
News

‘అగ్నిపథ్​లో ఎన్​సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు’

న్యూఢిల్లీ: అగ్నిపథ్​ పథకంలో ఎన్​సీసీ క్యాడెట్​లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్​ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్​పాల్ సింగ్ అన్నారు. ఎన్​సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్​ ఉన్నవారందరికి బోనస్​ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. గ్వాలియర్​లో జరిగిన ఎన్‌సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో...
News

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురిని కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్​లో అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమ కుమార్తెను అపహరించి...
News

కర్ణాటకలో సంవాద విలేఖ‌రిపై దాడి… నిందితుల అరెస్టుకు ప‌లువురి డిమాండ్‌!

బెంగళూరు: ‘సంవాద’ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ తేజ ఈ నెల 18న తిమ్మప్ప ఫ్రీడం పార్క్‌లో కర్ణాటకలో పాఠ్యపుస్తకాల సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనను కవర్ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజ‌ర‌య్యారు. సంకుచిత, భాషా ఆధారిత రాజకీయాలకు...
News

పాతబస్తీలో జర్నలిస్టుపై ఎమ్మెల్యే ఖాన్ డ్రైవర్ దాడి!

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అండతో అక్కడి వారు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఎదిరించడం.. వారిపై దాడులకు దిగడం మనం గతంలో చూశాం. అలాగే ఆ ప్రాంతంలో నివసించే ఓ వర్గం ఆధిపత్యమే అక్కడ చెల్లుతుంది. అక్కడ నివసించాలంటే వారు చెప్పిన...
1 1,729 1,730 1,731 1,732 1,733 2,386
Page 1731 of 2386