News

News

సైన్యంలో మేడ్ ఇన్ ఇండియా యుద్ధ వాహనాలు

న్యూఢిల్లీ: భారత్‌లో తయారు చేసిన సైనిక వాహనాలను ఇండియన్ ఆర్మీలో ప్రవేశ పెట్టారు. ఈ ఇన్‌ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్‌ను చాలా సులభంగా డ్రైవ్ చేయొచ్చని సైన్యం తెలిపింది. డ్రైవర్‌ 1,800 మీటర్ల దూరం వరకు చూడగలుగుతారని వెల్లడించింది. వాహనంలో కూర్చొనే బయట...
News

Aranyakanda Parayanam

Tirupathi: The Ankurarpanam for the Shodasa Dinatamaka Aranyakanda Parayanam which is scheduled to commence from June 25 till July 10 was observed in Sri Venkateswara Veda Vignana Peetham at Dharmagiri on...
News

తిరుమ‌ల‌లో అర‌ణ్యకాండ‌ పారాయ‌ణ దీక్ష

తిరుప‌తి: లోక క‌ల్యాణార్థం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో నేటి నుండి టీటీడీ నిర్వ‌హించ‌నున్న అర‌ణ్యకాండ‌ పారాయ‌ణ దీక్ష‌ కార్య‌క్ర‌మానికి నిన్న రాత్రి 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థ‌న మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా సంక‌ల్పం,...
News

గుజరాత్ అల్లర్లలో మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు స్పెషల్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్...
News

జూన్ 26 నుంచి తెరుచుకోనున్న కామాఖ్య దేవి శక్తి పీఠం

గౌహతి: కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం తంత్ర-మంత్రాల పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. గౌహతికి 10 కిలోమీటర్ల దూరంలో నీలాంచల్ కొండపై ఉన్న ఈ కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ప్రస్తుతం ఆలయంలో అంబుబాచి మేళా...
News

తిరుమలకు పోటెత్తిన భక్తులు… సర్వ దర్శనానికి 20 గంటల సమయం

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శనానికి వారాంతంలో భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. నందకం వరకు వేచి ఉన్నారు. వీరు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 20 గంటల సమయం...
News

నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్‌

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా మంచినీరు, పారిశుద్ధ్య శాఖ మాజీ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్‌ నియమితులయ్యారు. జూన్ 30న పదవీ విరమణ చేయనున్న అమితబ్ కాంత్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపడతారు. రెండేళ్ళు లేదా, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ...
News

తప్పు తెలుసుకున్న దొంగ!

చెన్నై: చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ శివాలయంలో జూన్ 17న అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీ పగల గొట్టి నగదు అంతా దోచుకుపోయాడు. ఈ చోరీపై ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో...
News

జులై 17 నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల

సికింద్రాబాద్ : బోనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జులై 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో మంత్రి...
1 1,728 1,729 1,730 1,731 1,732 2,386
Page 1730 of 2386