News

News

భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ

మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం...
News

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన

న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో...
News

ఆషాడమాసోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

విజ‌య‌వాడ‌: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే పవిత్ర సారె మొదలుకొని.. తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తర్వాత శాకంబరీదేవి ఉత్సవాల కోసం దేవస్థానం...
News

ద్రౌపది ముర్ముకు మాయావతి మద్దతు

ల‌క్నో: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు విపక్షాల కూటమి తనను సంప్రదించలేదని ఆమె చెప్పారు. బీఎస్పీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ఒక ముఖ్యమైన భాగమని,...
News

ఎలాంటి దురుద్దేశంతోను ఆ వ్యాఖ్యలు చేయలేదు: రామ్ గోపాల్ వర్మ

భాగ్య‌న‌గ‌రం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. తాను ఎలాంటి...
News

స్వల్ప శ్రేణి క్షిపణి ప్ర‌యోగం విజ‌య‌వంతం

చాందీపూర్‌: ఉపరితలం నుంచి గాల్లోకి నిట్టనిలువుగా ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి (VL-SRSAM)ని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌ తీరంలో యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్‌.. హైస్పీడ్‌ ఏరియల్‌ టార్గెట్‌ను ఛేదించినట్టు అధికారులు వెల్లడించారు. ''డీఆర్డీవో , భారత...
News

మోడీ గుజరాత్ అల్లర్ల నిందను భరించారు: హోంమంత్రి అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ పరిణామంపై బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇన్నేళ్లలో.. ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా...
News

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం: రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా

న్యూఢిల్లీ: అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులన్నీ కాలరాస్తూ 47 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 'అంతర్గత కల్లోల' స్థితిని ఉద్దేశించి రాజ్యాంగంలో నిర్దేశించిన...
News

జర్మనీలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

మ్యునిక్​: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. మ్యునిక్​లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేడు, రేపు జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం...
News

సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్!

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలోని తీస్తా...
1 1,726 1,727 1,728 1,729 1,730 2,386
Page 1728 of 2386