News

News

వరదల వేళ భారత్‌తో వాణిజ్య పున‌రుద్ధ‌ర‌ణ‌ కోసం పాక్ ఆరాటం

న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావం అతితీవ్రంగా ఉండటంతో వరదల బారిన పడి అల్లాడుతున్న పాకిస్తాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించనున్నట్టు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ సోమవారం తెలిపారు. వరదలు, పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్‌తో...
News

ఈశాన్య ప్రాంత అభివృద్ధిని మోడీ పాలనలో చూస్తున్నాం..

అసొం సీఎం హిమంత బిశ్వాన్ గువాహ‌టి: విద్య, వైద్యం లాంటి రంగాల్లో గత ఏడు దశాబ్దాల్లో చూడనంత అభివృద్ధి, నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో చూడగలుగుతున్నాం... ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమం 2014లో మొదలై.. అద్భుత ప్రగతి దిశగా సాగుతోంది......
ArticlesNews

మారణహోమానికి మౌన సాక్షి… ‘మ్యాన్ ఆఫ్ ది హోల్’ మరిక లేడు

నాగరికత నేర్చిన మనిషి.. స్వార్థంతో దండకారణ్యంపై దాడులకు దిగాడు. నాశనం చేసే క్రమంలో మారణహోమానికి పాల్పడ్డాడు. అందుకు సజీవ సాక్ష్యంగా మిగిలింది ఆ ఒక్కడు. తన వాళ్లను బలిగొన్నందుకు మనుషుల మీద ద్వేషంతో రగిలిపోయాడు. దాదాపు పాతికేళ్లకు పైనే ఎవరినీ దగ్గరకు...
News

దేశంలో సైబర్ నేరాల నియంత్రణకు రిజిస్ట్రీ

న్యూఢిల్లీ: మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌...
News

మాతృభాషలను కాపాడుకోవాలి : అమిత్ షా

మనమంతా మన మన మాతృభాషలను రక్షించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విద్యార్థులకు పిలుపునిచ్చారు. గుజరాత్ గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అందరం మాతృభాషలోనే సంభాషించాలని, మాతృభాషలో చదువుకుంటే ఏ విషయమైనా సులభంగా...
News

మొబైల్ కంపెనీలు పారదర్శకంగా లేకుంటే చ‌ర్య‌లు

చైనా ఫోన్ల నిషేధంపై స్పష్టతనిచ్చిన కేంద్రం న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు....
News

సెప్టెంబర్లో PSLV C54 ప్రయోగం

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపు PSLV C54 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగంలో ఓషన్ శాట్-3 ఉపగ్రహంతో పాటు బూటాన్ శాట్, ఆనంద్ అనే మూడు స్వదేశీ...
News

పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద?

పూరి: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది? అందులోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది....
News

గోరంట్ల మాధవ్ ఘటనపై చర్యలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశం

* తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు సూచన హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర...
News

చంద్రుడిపైకి ఆమిస్-1 ప్రయోగాన్నివాయిదా వేసుకున్న నాసా

చంద్రుడిపై పరిశోధనలకు నాసా పంపాలనుకున్న ఆమిస్-1 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఆమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా...
1 1,722 1,723 1,724 1,725 1,726 2,443
Page 1724 of 2443