‘మనదే రాజ్యం’.. ‘వందేమాతరం’ నినాదాల స్ఫూర్తి ఒక్కటే
భీమవరం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరం: ఈతరం యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని.. నవ భారత నిర్మాణానికి ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో...









