News

News

పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం… దేశవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత!

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో దేశం మొత్తం గంటలకొద్దీ విద్యుత్‌ కోతలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలనూ నిలిపివేసే పరిస్థితులు సమీపించాయి. ఇలా దేశవ్యాప్తంగా గంటలపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో...
News

రాజ‌స్తాన్‌లో విద్వేషంగా ప్ర‌సంగించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్

అజ్‌మేర్‌: రాజ‌స్తాన్‌లోని అజ్‌మేర్‌లో విద్వేష ప్రసంగానికి సంబంధించి ఫకర్‌ జమాలీ అనే ఓ మత గురువుతో పాటు రియాజ్‌, తాజిమ్‌ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌ 17న అజ్‌మేర్‌ దర్గా వద్ద వారు చేసిన నినాదాలు.. విద్వేషాలను...
News

బల్తార్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం

బ‌ల్తార్‌: బల్తాల్‌ మార్గంలో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్‌నాథ్‌’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్‌నాథ్‌ యాత్ర మొదలైంది. ఆర్టికల్‌ 370 రద్దు, కోవిడ్‌ సంక్షోభాల నేపథ్యంలో...
News

కన్హయ్య హత్యను నిరసిస్తూ ఉదయ్‌పూర్‌లో భారీ నిరసన ప్రదర్శన

ఉద‌య్‌పూర్‌: కన్హయ్య హత్యను నిరసిస్తూ 'సర్వ హిందూ సమాజ్‌' ఉదయ్‌పూర్‌లో పిలుపునిచ్చిన ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. టౌన్‌ హాల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలు హిందూ సంస్థల సభ్యులు సహా వేల మంది పాల్గొన్నారు. కాషాయ జెండాలను...
News

భారత్‌పై అమెరికా ముస్లిం అధికారి అనుచిత వ్యాఖ్యలు!

వాషింగ్ట‌న్‌: ఉదయ్‌పూర్ టైలర్ హత్య ఉదంతం నేపథ్యంలో అమెరికా సీనియర్ ముస్లిం అధికారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతపరమైన మూక హత్యల ముప్పు భారత్‌లో అధికంగా పొంచివుందని అంతర్జాతీయ మతస్వేచ్ఛకి బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న అమెరికా అధికారి రషాద్ హుసేన్...
News

ఉదయపూర్ ఘటన.. 514 మంది పోలీస్ అధికారులు, 32 మంది ఐపీఎస్‌లు బదిలీ!

ఉదయపూర్: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయ్ పూర్ ఐజీతో, ఎస్పీతో పాటు 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది గెహ్లాట్ సర్కార్. తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. ఉదయ్ పూర్ పోలీసులు అతనికి భద్రత...
News

సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష

తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వ‌హించ‌నుంది. గత రెండు సంవత్సరాలగా కోవిడ్ ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యాథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్...
News

విజయవాడ దుర్గమ్మకు ఘనంగా ఆషాడం సారె

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో.. ఆషాడమాస సారె ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. తొలిసారెను వైదిక కమిటీ సభ్యులు కుటుంబసమేతంగా తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. కోలాటాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి సారెను అందజేశారు. పసుపు,...
News

తెలంగాణలో ప్రారంభమైన బోనాల మహోత్సవం

భాగ్య‌న‌గ‌రం: భాగ్యనగర వైభవం.. తెలంగాణ ప్రత్యేకమైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలిబోనం బయల్దేరింది. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండేళ్ళుగా కరోనాతో...
News

శ్రీ కృష్ణుడి విరాట్ స్వరూప విగ్రహం వ్య‌యం రూ.200 కోట్లు

కురుక్షేత్రం: ఇక్క‌డ నిర్మించిన శ్రీ కృష్ణుడి విరాట్ స్వరూప విగ్రహంతో సహా మొత్తం కాంప్లెక్స్‌కు 200 కోట్లు ఖర్చు చేయనున్నారు. మహాభారత ఇతివృత్తం ఉంటుంది. ప్రపంచ స్థాయి మ్యూజియం నిర్మిస్తారు. దీన్ని తయారు చేస్తే దేశానికి, ప్రపంచానికి ఓ సందేశంలా ఉంటుంది....
1 1,721 1,722 1,723 1,724 1,725 2,386
Page 1723 of 2386