News

News

పసల కృష్ణభారతికి.. ప్రధాని మోదీ పాదాభివందనం!

భీమ‌వ‌రం: "ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌"లో భాగంగా.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు...
NewsProgramms

‘మాలపల్లి’ ఎప్పటికీ మార్గదర్శి – డాక్టర్ వడ్డి విజయసారథి

విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం డిగ్రీ కళాశాలలో సామాజిక సమరసత వేదిక సాహిత్య విభాగం ఆధ్వర్యంలో శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన మాలపల్లి నవల విడుదలై నూరేళ్ళయిన సందర్భంగా ‘మాలపల్లి నూరేళ్ళ వేడుక’ పేరుతో సాహితీ సభ జరిగినది. భారతీయ...
News

భారత్ తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గు

న్యూఢిల్లీ: యుద్ధ విమానాల సరఫరాకు పలు దేశాలు ముందుకొస్తున్నప్పటికీ, భారత దేశపు ప్రతిష్ఠాత్మక తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గుచూపుతోంది. తమ దేశ రక్షణలో ఫైటర్ శ్రేణులలో వీటిని కీలకంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం శక్తి...
News

నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు

ముంబై: మహారాష్ట్రలో నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ఈడీ ప్రభుత్వమని కొందరు విమర్శిస్తున్నారని ..అవును ఇది ఏక్ నాథ్, దేవేంద్రకు చెందిన ఈడీ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లోనే...
News

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు...
NewsProgramms

నిరుపేద విద్యార్థుల ప్రయోజనాలకే ఈ ‘నచికేత’

* పేద విద్యార్థుల వసతిగృహం ప్రారంభోత్సవంలో ఆర్ ఎస్ ఎస్ సేవా ప్రముఖ్ శ్రీ కేశవయ్య సేవా భారతి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా నిజమైన పేదలకు లబ్ది చేకూరాలని ఆర్ ఎస్ఎ స్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ...
News

శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌!

కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. విదేశీమారక...
News

ముస్లింల చేతిలో న్యాయ విద్యార్థి హ‌తం!

మీరట్‌: మీరట్‌లోని పిలోఖాడి పరిసరాల్లో జూన్ 26, 2022న స్వలింగ సంపర్కులైన ముస్లిం మిత్రులు 22 ఏళ్ల హిందూ యువకుడు యశ్ రస్తోగిని హత్య చేశారు. అనంతరం అతని శరీర భాగాలను ఛిద్రం చేసి మురుగు కాలువలో పడేశారు. న్యాయ విద్యార్థి...
News

ప్రధాని భీమ‌వ‌రం పర్యటనలో బ్లాక్ బెలూన్లు… ఎస్పీజీ సీరియస్

భీమ‌వ‌రం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పోలీసుల భద్రత లోపం కొట్టొచ్చిన‌ట్టు కనిపించింది. గన్నవరం నుంచి భీమవరానికి హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల...
News

మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో షిండే విజయం

ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసన సభ్యుల మ‌ద్ద‌తుగా ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్టు...
1 1,719 1,720 1,721 1,722 1,723 2,386
Page 1721 of 2386