News

News

ఆ సాధువు మ‌రి లేరు…!

న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ భరత్‌పూర్‌లోని డీగ్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సాధువు ఢిల్లీలోని ఆసుపత్రిలో మరణించినట్టు అధికారులు శనివారం ప్రకటించారు. “సాధు విజయ్ దాస్ తన స్వీయ దహన ప్రయత్నం తర్వాత చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో తెల్లవారుజామున 2.30 గంటలకు మరణించాడు....
News

రామాలయ నిర్మాణంతోనే పని పూర్తి కాదు: శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న తీర్థ‌

ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగా ఎవ‌రినీ క‌ష్ట‌పెట్ట‌కూడ‌దు. హింసించ‌కూడ‌దు' అనే విధానాన్ని అనుస‌రిస్తే చాలు.. అదే స‌నాత‌న ధ‌ర్మం.. అని అంటారు శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న తీర్థ‌. క‌ర్ణాట‌క రాష్ట్రం ఉడిపిలోని పెజావ‌ర్ మ‌ఠానికి శ్రీ విశ్వేశ తీర్థ స్వామి అనంత‌రం 35వ అధిప‌తిగా బాధ్య‌త‌లు వ‌హిస్తున్న...
News

హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం!

న్యూఢిల్లీ: హిందువుల అన్నా.. హిందుత్వం అన్నా ముస్లింలకు, ముస్లిం దేశాలకు ఎక్కడలేని అక్కసు. ఎప్పుడెప్పుడు హిందువులను దెబ్బ కొట్టాలని కాచుకొని మరీ ఎదురుచూస్తుంటారు. అదును దొరికినప్పుడల్లా హిందువులపై కుట్రలు తెర తీస్తుంటారు. తాజాగా జరిగిన ఎన్‎సీఆర్ఐ అనే సంస్థ సర్వేలో ఆసక్తికర...
ArticlesNews

మరపురాని మహా యోధుడు చంద్రశేఖర్ ఆజాద్

పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఈ...
News

ఇంట్లో 20 కోట్ల క‌రెన్సీ గుట్ట‌లు.. బెంగాల్ మంత్రి అరెస్ట్​!

కోల్‌క‌తా: ​ప‌శ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈ మొత్తం లభించింది. ఈడీ...
News

జమిలీ ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి...
News

94 యూ ట్యూబ్ చానళ్ళ‌పై కేంద్రం ఉక్కుపాదం.. దేశంపై విష‌ప్ర‌చార ఫ‌లితం!

న్యూఢిల్లీ: దేశం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్ళు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ...
News

కేరళలో పేట్రేగిపోతున్న కమ్యూనిస్టులు!

సీఎంను విమర్శిస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ తిరువ‌నంత‌పురం: ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కేకే రీమకు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆమె కేరళ డీజీపీ అనిల్ కాంత్‌కు...
News

‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అగ్నిపథ్...
News

‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’

న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. 'వర్షాలు పడే సమయంలో మీరు...
1 1,702 1,703 1,704 1,705 1,706 2,384
Page 1704 of 2384