News

News

‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’

న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. 'వర్షాలు పడే సమయంలో మీరు...
News

ముర్ము గారి ఎన్నిక యావద్దేశానికీ గర్వకారణం – వనవాసీ కళ్యాణాశ్రమ్

రాష్ట్రపతిగా గిరిజన మహిళ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం పట్ల వనవాసీ కళ్యాణాశ్రమ్ హర్షం వ్యక్తం చేసింది. భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నికను తాము స్వాగతిస్తున్నామని పేర్కొంటూ వనవాసీ కళ్యాణాశ్రమ్ అఖిల భారతీయ హిత రక్షా...
News

అసొంలో బాలిక‌పై ముస్లిం యువ‌కుల అత్యాచారం!

అసొం: అసొంలోని హైలకండిలో ఓ బాలిక‌పై ఇద్ద‌రు ముస్లిం యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నిందితుల‌ను అబుల్ హుస్సేన్, సలీం ఉద్దీన్‌లుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. హైలకండి జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఈ నెల 15న రామ్‌నాథ్‌పూర్...
News

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉద్యమాన్ని మరింత బలోపేతం...
News

ఘ‌నంగా నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారి నెల పొంగళ్ళు ఉత్సవాలు

నెల్లూరు:ఏపీలోని నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారి నెల పొంగళ్లు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి...
News

అడవి పందుల బెడ‌ద‌తో రిజర్వాయర్‌లోకి దూకిన ఆవులు…ర‌క్షించిన జాల‌ర్లు

నంద్యాల‌: ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ఆవుల మంద దూకింది. అడవి పందులు తరమడంతో ప్రాణభయంతో తెలుగు గంగ రిజర్వాయర్​లోకి దూకాయి. ఇది గమనించిన పశువుల కాపర్లు ఆందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లకు సమాచారమిచ్చారు. సుమారు 500...
News

బంగ్లాదేశ్‌లో హిందూ నర్సుపై ముస్లిం అత్యాచారం, హ‌త్య‌!

ఢాకా: ఓ హిందూ నర్సుపై అత్యాచారం చేసిన తర్వాత ముస్లిం హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం, జూలై 11, బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ జిల్లాలోని భైరబ్ ఉపజిల్లా నుండి వెలువ‌డింది. మృతురాలిని నార్సింగి జిల్లా రాయ్‌పురా ఉపజిల్లా పరిధిలోని పిరిజ్‌కంది గ్రామానికి...
News

శ్రీశైల ఆలయ సుందరీకరణకు పాలకమండలి నిర్ణయం

శ్రీశైలం: శ్రీశైలంలోని దేవస్థాన పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలి నాలుగో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దేవస్థానం ఈవో ఎస్.లవన్న, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 46 అంశాలను ప్రవేశపెట్టారు. ఇందులో 42...
News

ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దు

విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఆదేశాలు ఇవ్వలేం హైకోర్టు కీలక ఆదేశాలు భాగ్య‌న‌గ‌రం: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే....
News

శిలాజేతర ఇంధన వనరుల ఏర్పాటు దిశగా భారత్

న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 21 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన...
1 1,703 1,704 1,705 1,706 1,707 2,385
Page 1705 of 2385