News

భారత్ జోడో యాత్ర విరాళాల కోసం కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జ‌న్యం!(వీడియో)

304views

కొల్లాం: భారత్ జోడో యాత్రకు భారీగా విరాళాలు ఇవ్వాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొల్లంలోని ఓ దుకాణంపై దాడి చేశారు. పార్టీ కార్యకర్తలు రూ.2000 రసీదు రాసినా.. తాను రూ.500 మాత్రమే ఇవ్వగలనని అనస్ అనే వ్య‌క్తి తెలిపాడు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల తీరుపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి