News

News

దేశంలో తొలి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సు

ముంబైలో ప్రారంభించిన నితిన్ గడ్కరీ ముంబై: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన డబుల్‌ డె​క్కర్‌ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా...
News

భద్రాచలం ఈవో నిర్వాకం… ఉపాలయం మూత

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్ళారు. అక్కడి...
News

శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు వైష్ణవాలయాలు ముస్తాబు

విజ‌య‌వాడ‌: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వాడవాడలా ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర‌ వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు వైభవంగా సాగే వేడుకలకు ఇస్కాన్‌ మందిరాలు సర్వాంగ సుందరంగా విద్యుత్‌...
News

ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌!

మనీష్‌ సిసోడియా నివాసంలో సోదాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ...
News

భారత్ చుట్టుపక్కల సైనిక విస్తరణకు చైనా కుయుక్తులు!

ఆఫ్రికాలో నౌకా స్థావరం ఏర్పాటు యుద్ధనౌకల తరలింపు భారత ఉపగ్రహ సమాచారం తస్కరించేందుకు న‌క్క‌బుద్ధులు న్యూఢిల్లీ: భారత్‌ చుట్టుపక్కల సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా.. తన కుయుక్తులను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన తొలి విదేశీ నౌక స్థావరానికి...
News

రోజా అనుచ‌ర గ‌ణంతో శ్రీ‌వారి భ‌క్తులకు ఇక్క‌ట్లు!

తిరుప‌తి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో టీటీడీ ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన విషయం విదితమే. అయినా.....
News

ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు అవ‌మానం!(వీడియో)

ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. నూపూర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు సుమన్ అనే హిందూ అమ్మాయిని అవమానపరిచారు. ఆమెపై దాడి చేసి, కొట్టారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు అక్క‌డి పంచాయితీ ముందు గుంజీలు తీయించారు. ఈ సంఘ‌ట‌న‌లో గ్రామ పెద్ద...
News

​20వ తేదీ నుంచి తెలుగులో స్వరాజ్ సీరియల్

న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా కేంద్ర సమాచార -ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా స్వరాజ్య సముపార్జన దిశగా దేశం సాగించిన పయనాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ‘స్వరాజ్... భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కీ సమగ్ర...
ArticlesNews

స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్

ఎవరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా మేరా భారత్ మహాన్... అవును 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న మేరా భారత్ నిజంగా, నిస్సందేహంగా మహాన్. వర్తమాన ఆధునిక ప్రపంచంతో అడుగులు కలుపుతూ 5 - జి టెలికామ్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి గొప్ప సాంకేతిక...
News

మహారాష్ట్ర తీరంలో ఏకే-47 రైఫిళ్ళు!

ముంబాయి: మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌గఢ్ జిల్లా శ్రీవర్ధన్‌లో అనుమానాస్పద బోటు కనిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్ళతో పాటు కాట్రిజ్డ్‌లు లభ్యమయ్యాయి. హరిహరేశ్వర్‌లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్...
1 1,678 1,679 1,680 1,681 1,682 2,384
Page 1680 of 2384