News

News

హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్

భాగ్య‌న‌గ‌రం: వివాదాస్ప‌ద స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌లో మునావార్ షో జ‌ర‌గ‌నుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర...
ArticlesNews

హిందూ ధర్మ రక్షా కవచం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

వీరబ్రహ్మం గారి జనన కాలం, తల్లిదండ్రుల వివరాలు స్పష్టంగా తెలియవు. నంది కొండ మఠాధిపతి వీరభోజయాచార్యులు, వీర పాపాంబలు వీరిని పెంచి పెద్దచేశారు. హఠ, రాజ, స్వర, మంత్ర, లయ- వంటి వివిధ యోగ మార్గములలో మహా యోగం సాధించిన శ్రీ...
News

బంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీలు కారు: ప్రధాన మంత్రి షేక్ హసీనా

ఢాకా: బంగ్లాదేశ్‌లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని స్పష్టం చేస్తూ హిందువులు తమను తాము మైనారిటీలుగా భావించవద్దని, ఆత్మా విశ్వాసం పెంపొందింప చేసుకోవాలని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా హితవు చెప్పారు. మతంతో సంబంధం లేకుండా దేశంలో అందరూ...
News

ఎదురుకాల్పులు!

భద్రాద్రి కొత్తగూడెం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు జరిగినట్టు స‌మాచారం. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు...
News

సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశానికి సంపూర్ణ భ‌ద్ర‌త‌: రాజ్‌నాథ్ సింగ్

మణిపూర్‌: సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సంపూర్ణ భ‌ద్ర‌త‌లో ఉన్న‌ట్ట‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మణిపూర్‌లోని మంత్రి అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్‌క్వార్టర్స్ ని శుక్రవారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. క్లిష్ట భౌగోళిక...
News

హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…!

డీఎంకె ప్రభుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న హిందువులు శ్రీరంగం: దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఉంచిన పెరియార్ విగ్రహాలను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ కార్యకర్త కనల్ కణ్ణన్‌ను డీఎంకె ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ణ్ణ‌న్ స్పందిస్తూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ముందు...
News

ఆనందమఠ్‌ నవల ఆధారంగా వందేమాతరం గీతంపై భారీ చిత్రం

ముంబై: ప్రముఖ బెంగాళీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన నవల ఆనందమఠ్‌ అనే నవల రచించిన వందేమాతర గీతాన్ని మన జాతీయ గేయంగా మనం స్వీకరించాం. ఆ పాట రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను...
News

నెల్లూరులో ఘనంగా సాగుతున్న శ్రీనివాసుని వైభవోత్సవాలు

నెల్లూరు: నెల్లూరులో టీటీడీ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో...
News

టీటీడీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్

తిరుప‌తి: శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్‌ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ పాలిటెక్నిక్ కళాశాలల‌కు ఎన్‌బిఏ గుర్తింపున‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను త్వ‌రితగ‌తిన పూర్తి చేయాల‌ని టీటీడీ జెఈవో స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్ క‌ళాశాల‌, ఎస్‌పిడ‌బ్ల్యూ...
News

అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ముంబై: రాయ్‌గఢ్‌ జిల్లాలోని హరిహరేశ్వర్‌ బీచ్‌కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అసెం‍బ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే, పడవలో బాణ‌సంచా...
1 1,677 1,678 1,679 1,680 1,681 2,384
Page 1679 of 2384