News

News

ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. న్యాయస్థానం కార్యకలాపాలను లైవ్​ ద్వారా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో...
News

ప్రధాని మోదీని ప్రశంసించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

పుతిన్‌తో మోదీ వ్యాఖ్యలపై కితాబు న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్‌ ఇమ్మాన్యయేల్‌ మాక్రాన్‌ ప్రశంసించారు. ఈ మేరకు మాక్రాన్‌ న్యూయార్క్‌‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 77వ సమావేశంలో...
News

చరిత్ర నుంచి అవగాహన పొందడం అవ‌స‌రం

'కనెక్టింగ్ విత్ ది మహాభారత' పుస్తక‌ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో డాక్టర్ మోహన్ భాగవత్ న్యూఢిల్లీ: చరిత్ర అనేది వినోదం కోసమో, సమాచారం కోసమో వినిపించడం కాదని, చరిత్ర నుంచి అవగాహన పొంది భవిష్యత్‌ బాగుండేలా వర్తమానాన్ని సరిదిద్దుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క...
News

ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు ప్రధాన మీడియా ఛానెల్!

న్యూఢిల్లీ: ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు కొత్త యుగం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కాదని, ప్రధాన స్రవంతి మీడియా ఛానెల్‌ లే అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు . వాస్తవాలను తెలపడం, సత్యాలను...
News

సింహాచ‌లంలో అప‌చారం

సింహాచ‌లం: సింహాద్రి అప్ప‌న్న ప‌రిపాల‌న భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నాన్‌వేజ్‌ల‌తో విందు చేసుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఉద్యోగ సంఘాల నాయ‌కుడి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ పార్టీలో సుమారు 59 మందికికిపై ఉద్యోగాలు పాల్గొన్న‌ట్టు తెలుస్తోంది. ఈవో భ్ర‌మ‌రాంభ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంపై...
News

ట‌ర్కీ వ‌క్రబుద్ధి!

ట‌ర్కీ: ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డొగాస్ మ‌రోసారి భార‌త్‌పై త‌న వ‌క్ర‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. యుఎన్ఒ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో క‌శ్మీర్ అంశాన్ని లేవ‌నెత్తారు. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు శాంతి నెల‌కొన‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఇది దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, క‌శ్మీర్‌లో శాంతి నెల‌కొనాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ...
News

వెంక‌న్న‌కు రూ.1.02 కోట్ల విరాళం

తిరుప‌తి: శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ...
News

భారత సైన్యంలో బ్రిటీష్ పేర్ల‌కు స్వ‌స్తి!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది. యూనిఫామ్‌లు, యూనిట్‌లు సహా రెజిమెంట్లు, వలసవాద పద్ధతులు, బ్రిటిష్‌ పేర్లను మార్చేందుకు భారత...
News

డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగం నిరంతరాయంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఈ రంగం నిలుస్తుందని గ్లోబల్‌...
News

త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్

ధరంశాల: పర్యాటక రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో మన దేశంలో “భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంశాలలో మూడు...
1 1,633 1,634 1,635 1,636 1,637 2,383
Page 1635 of 2383