News

News

పంజాబ్‌లో పాస్టర్ల అరెస్టు.. కారణం ఏంటంటే?

జలంధర్ - పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో ఉన్న తాజ్‌పూర్ గ్రామానికి చెందిన బజిందర్ సింగ్, కపుర్తలాలోని ఖోజేవాల్ గ్రామానికి చెందిన హర్‌ప్రీత్ డియోల్ అనే ఇద్దరు పాస్టర్లు, అదేవిధంగా దోబాకు చెందిన ఇద్దరు పాస్టర్‌ల ప్రాంగణాలు, చర్చిలలో ఆదాయపు పన్ను శాఖ...
News

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 11 నెలల్లోనే రూ.1400 కోట్లు!

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నెల నుంచి ప్రతినెలా వరుసగా వంద కోట్లకు పైబడి ఆదాయం లభిస్తోంది. దీంతో 11 నెలల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.1400 కోట్ల మార్కును...
News

భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో సింగపూర్‌ సీజేఐ!

భారత సర్వోన్నత న్యాయస్థానం (supreme court)లో నేడు అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ భాగస్వామి అయ్యారు. సింగపూర్‌ నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు చేపట్టిన మేనన్‌.. ప్రస్తుతం...
News

తిరుమలలో ఆటొమెటిక్ యంత్రాలతో త్వరలో లడ్డు తయారీ!

తిరుమలలో లడ్డూ తయారీ కోసం సుమారు రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థాయిలో అభివృద్ధి...
News

జమ్మూకశ్మీర్‌లోనూ కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌ తరహా ఘటన!

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ లో భూమి కుంగుతున్నట్లే.. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కూ ఆ సమస్య విస్తరించింది. దోడా జిల్లాలోని టటరీ మున్సిపాలిటీకి చెందిన నయీ బస్తీ ఏరియాలో భూమి కుంగిపోవడం మొదలైంది. ఫలితంగా సుమారు 20 ఇళ్లు, ఒక మసీదు బీటలు వారాయి. దీంతో...
News

మందు తాగొద్దు.. ఆవు పాలు తాగండి..! బీజేపీ నాయకురాలు ఉమాభారతి వినూత్న కార్యక్రమం!

మధ్యప్రదేశ్‌లో మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఉమాభారతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్చా పట్టణంలో మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. మందుబాబులు మద్యం మానేసి ఆవు పాలు తాగాలని కోరారు. నివారీ జిల్లాలోని ఓర్చాలో మద్యం...
News

ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని ఎన్‌ఐఎకి మెయిల్‌… భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు!

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్ వచ్చినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ...
News

రామచరిత్‌మానస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలి – వీహెచ్‌పీ డిమాండ్‌

‘రామచరిత్‌మానస్’పై సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ నేతలు ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వారి పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాన...
ArticlesNews

కళా తపస్వి వెళ్లిపోయావా.. నీకిష్టమైన శివయ్య దగ్గరికి!

దర్శకుడు అంటే దార్శనికుడు... ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట ఉండేవాడు.. ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. స్వామివారిని సుమారు 60,609 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 23,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం స్వామివారికి హుండీ ఆదాయం 3.13 కోట్లు వచ్చింది. సర్వదర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి...
1 1,633 1,634 1,635 1,636 1,637 2,488
Page 1635 of 2488